Home » Huzurabad
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడం కోసం అభ్యర్ధులు బారులు తీరారు. దీంతో హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద రద్దీ నెలకొంది.
తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. దీంతో నేడు మరికొంత నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా నామినేషన్ దాఖలు అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిరసన తెలపాలనుకునేవారికి హుజూరాబాద్ వేదికలా మారింది.
తెలంగాణలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటిరోజు బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు. ''కొందరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. ఎవర్
ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ను గెలిపించాలని హుజూరాబాద్ ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో హీటెక్కిన బైపోల్ పోరు
గెల్లు శ్రీనివాస్కు కేసీఆర్ ఆశీర్వాదం
రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికకు తోలి ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం మొదలవుతోంది.
హుజూరాబాద్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ కష్టాలు