Home » Huzurnagar Bypolls
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే హుజూర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం వైపు హుజూర్ నగర్ నియోజకవర్గ ఓటర్లు నిలుస్తున్నారు. రౌండ్ రౌండ్కు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి దూసుకపోతున్నారు. 9వ రౌండ్ ముగిసే సరికి 19 వేల 200 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్�
హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అక్టోబర్ 24వ తేదీ గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డ్లో కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. నేరేడుచర్ల మండలం ఓట్లను మొదటగా లెక్కించా
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు తామిచ్చిన మద్దతును ఉపసంహరిస్తున్నట్లు సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. అంతకుముందు సోమవారం మగ్దూం భవన్లో సీపీఐ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమా