Hyd streets

    హైదరాబాద్ లో వరద బీభత్సం, 24 గంటల్లో 30 మంది మృతి

    October 15, 2020 / 12:05 PM IST

    floods in hyderabad : హైదరాబాద్ లోల వరద బీభత్సం సృష్టించింది. ప్రాణ‌న‌ష్టం కూడా భారీ సంఖ్యలోనే ఉంది. 24 గంట‌ల్లో 30మందికి పైగా వ‌ర్షం మింగేసింది. పల్లె చెరువులో ఆరుగురి మృతదేహాలు గుర్తించ‌గా.. మరో 9 మంది గల్లంతయ్యారు.. ఎస్ఆర్ న‌గ‌ర‌లో ఇద్దరు మృతి చెంద‌గా.. దిల�

10TV Telugu News