Home » Hyderabad Central University Lands Dispute
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టులో న్యాయ పోరాటం చేసి వేల కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని మంత్రులు తెలిపారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వేలానికి సంబంధించి మొదలైన వివాదం.. క్రమంగా ముదురుతోంది.