Home » Hyderabad MMTS trains
కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా సోమవారం నుంచి బుధవారం వరకు మూడురోజులు పాటు 33 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది
బేంగపేట్ - నెక్లెస్ రోడ్ స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైలు ఆగిపోయింది. లింగంపల్లి నుంచి వస్తున్న రైలు సాంకేతిక సమస్యలతో ఆగిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే రైలు ఆగిపోయిన సమయంలో రైలు నుంచి భారీ శబ్ధాలు రావడంతో ప్రయాణికులు �
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయి వర్క్ షాప్ కే పరిమితమయ్యాయి. సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వేవర్క్ షాప్ లో బోగీల చక్రాలకు