Home » Hyderabad MP Asaduddin Owaisi.
కొత్త లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ వెంట హిందూ పూజారులే ఉన్నారు. ముస్లీం, క్రైస్తవ, సిఖ్ ధర్మ ప్రముఖులను ఎందుకు పిలవలేదు అని ఒవైసీ ప్రశ్నించారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్ అలీ ఖాన్ ఆత్మహత్యపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. సోమవారం మజారుద్దీన్ తన లైసెన్స్డ్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ ఆధార
పీఎఫ్ఐ విధానాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని అయితే పీఎఫ్ఐపై నిషేధానికి తాను మద్దతివ్వలేనని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నేరం చేసే కొంతమంది వ్యక్తుల చర్యలు సంస్థను నిషేధించాల్సిన అవసరం లేదని అన్నారు.
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆపిల్ తోటలోకి చొరబడి అక్కడ పనిచేస్తున్న వారిలో ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులను వేరుచేసి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్ప�
పూరీ జగన్నాథ ఆలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పూరీకి చెందిన సామాజిక, రాజకీ�
ఇండియా.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాది కాదు. మొఘలులు ఇక్కడికి వచ్చిన తర్వాతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పుట్టుకొచ్చాయంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లాక్డౌన్ను పొడిగించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. లాక్డౌన్ కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... కరోనాను కట్టడి చేయడానికి లాక్డౌన్ ఎంత మాత్రం ఉపయో