Home » Hyderabad Uppal Stadium
పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కు సంబంధించిన ఓ వీడియోను ఆ జట్టు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మీరూ చూసేయండి...
ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్ లోనూ హైదరాబాద్ రాణించలేకపోయింది.
హైదరాబాద్లో IPL జోష్ ..
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు విజయం సాధించిన విషయం విధితమే. అయితే, ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమిండియాకు జరిమానా విధించింది.
క్రికెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. టిక్కెట్లను భారీ ధరకు అమ్ముకుని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఓవైపు క్రికెట్ లవర్స్ కోలాహలం నెలకొంటే.. మరోవైపు బెట్టింగ్ బంగార్రాజులు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఈ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు.
హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ పీక్స్ కు చేరింది. ఫైనల్ ఫైట్ కు టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉప్పల్ స్టేడియం పరిసరాలు క్రికెట్ లవర్స్ తో కిటక�
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ మరికొద్ది సేపట్లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ వీక్షించేందుకు సొంత వాహనాలపై స్టేడియంకు వచ్చిన వారు తమ వాహనాలకు కేటాయించిన పార్క�
ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో నిర్ణయాత్మక మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుకు వేదికకానుంది.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.