Home » Hyderabad-Vijayawada Highway
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) శుభవార్త చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గించింది.
సంక్రాంతి పండుగా సందర్భంగా నేషనల్ హైవేస్ అన్ని రద్దీగా మారాయి. హైదరాబాద్-విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నపలు టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరగడంతో కీసర టోల్గేట్ సమీపాన వాహనాలు బారులు తీ
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు తిరిగి హైదరాబాద్ కు పయణమయ్యారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వాహన రద్దీ ఏర్పడింది.
ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు రాకపోకలు సాగిస్తుండడంతో రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.
తెలంగాణలో నేటి నుండి లాక్ డౌన్ సడలింపులు అమలు కానున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన ప్రభుత్వం నేటి నుండి సాయంత్రం 5 వరకు సడలింపులు ఇచ్చింది. అయితే.. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతా�