Home » Ibrahimpatnam
రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘురెడ్డిపై దుండగులు తుపాకీలో కాల్పులు జరిపారు. స్కార్పియోలో గాయాలతో ఉన్న రఘురెడ్డిని స్థానికులు గుర్తించారు. అతన్ని పోలీసులు అస్పత్రికి తరలించారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరికి ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలి
తెలంగాణాలోని జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ఎంపీటీ భర్త రాజారెడ్డి హత్యకు గురయ్యారు.ఇబ్రహీంపట్నం మండలంలో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త పడల 42 ఏళ్ల రాజారెడ్డి దారుణ హత్యకు �
ఏపీలో 30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దేవుడు కరుణిస్తే, అడ్డంకులు అన్నీ తొలిగిపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు
విజయవాడలో బాలికపై అత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో ఇబ్రహీంపట్నంలో కృష్ణారావు అనే వ్యక్తి బాలికపై
విజయవాడ : విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో మద్యం సేవించిన మందు బాబులు కొందరు హిజ్రాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన హిజ్రాలు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నంలో షాపుల దగ్గర డబ్బుల
అవును మీరు వింటున్నది నిజమే. అక్కడ స్విచ్ ఆఫ్ చేసినా, వేసినా కరెంటు వస్తోంది. ఇంట్లో ఉన్న వారికి ఏమి అర్థం కావడం లేదు. అసలు కరెంటు ఎలా వస్తుందో అర్థం కాలేక జుట్టు పీక్కున్నారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలియచేశాడు. సెల్ ఫోన్ ఛా�
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర పెను ప్రమాదం తప్పింది. TSRTC వోల్వో బస్సు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన బస్సు డ్రైవర్
రంగారెడ్డి: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకున్నది. కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తు ఓ యువకుడు మృతి చెందాడు. త్వరలో జరగనున్న కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ కోసం గురువారం (ఫిబ్రవరి14) ఉదయం ప్రాక్టీస్ చేస్తుండగా సడె�
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసుతో సంబంధం ఉన్న రాకేష్ రెడ్డి తో ఏసీపీ ఫోన్ లో మాట్లాడినట్లు తేలింది. అతనితో మల్లారెడ్డికి