Home » ICC T20 World Cup 2022
క్రికెటర్లు అంబాసిడర్ల వంటివాళ్లు. రెండు దేశాల (భారత్, పాకిస్తాన్) మధ్య ఉన్న విబేధాలను అంతం చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఇలాంటివి జరగకూడదని నేను భావిస్తున్నాను అంటూ పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది �
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఈ నెల 10న అడిలైడ్ ఓవల్ మైదానంలో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ ఓవల్ కు భారత జట్టు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ ఖా�
ఓ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ... ‘‘కోహ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతడు గొప్ప ఆటగాడు. అలాంటి ఆటగాళ్లు ఒత్తిడిలోనూ రాణిస్తారు. ఒత్తిడి వారిలోని ఉత్తమ ఆటగాడిని బయటకు తీసుకువస్తుంది’’ అని తెలిపారు. పాక్-భారత్ మధ్య జరిగ�
టీ మిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. అప్పటి వరకు టెన్షన్ టెన్షన్ గా మ్యాచ్ చూసిన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు సభ్యులు విజయం అనంతరం కేరింతలు కొ�
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇవాళ జరిగే మ్యాచ్ అత్యంత ముఖ్యమైనదిగా టీమిండియా భావిస్తుంది. దీనికితోడు వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగనున్న ఆసియా కప్లో భారత్ జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుసహా, ఆ దేశ మాజ�
రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సభ్యులు మెల్బోర్న్లోని ప్రభుత్వ గృహంలో విక్టోరియా గవర్నర్ లిండా డెసావు ఏఎం, ఇతర ప్రముఖ ప్రముఖులను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ, విక్టోరియా గవర్నర్ కార్యాలయాలు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస�
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ నిరూపించుకోవటంతో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. షమీతో పాటు మహ్మద్ సిరాజుద్దీన్, శార్దూల్ ఠాకూర్ గురువారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దీపక్ చాహర్ టీ20 ప్రపంచ కప్కు దూరమైనట్�
‘‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. టీమిండియా బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. సరిగ్గా వికెట్లు తీయలేకపోతున్నారు. చాహెల్ అన్ని వేళలా వేగంగా బంతులు వేస్తున్నాడు. ఒక్క బంతిని కూడా కాస్త నెమ్మదిగా వేయట్లేదు. ఆసియా కప్ లోనూ ఇదే జరిగింది. ఒక్కసారి కూడా
ఆసియాకప్ టీమిండియా చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆటతీరుతో మేము సంతోషంగా ఉన్నాము. కానీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లతో పాటు టీ20 వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ తెలిపాడు.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇరుజట్ల మధ్య నువ్వానేనా అన్నట్లు సాగే పోరును ఎక్కువగా స్టేడియంకు వెళ్లి వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు.