Home » ICC WTC final
కివీస్ తో మూడో టెస్టు తరువాత బోర్డర్ గావస్కర్ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఓవల్ మైదానంలో ఐసీసీ రెండు పిచ్లను సిద్ధం చేసింది. అంతేకాదు, మైదానం చుట్టూ, లోపల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగే ఓవల్ మైదానంలో భారత్ జట్టు 14 టెస్టు మ్యాచ్లు ఆడింది. వీటిల్లో రెండు మ్యాచ్లలో విజయం సాధించగా, ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. ఏడు మ్యాచ్లు డ్రా అయ్యాయి
టెస్ట్ ఛాంపియన్ ఎవరు ?
మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా తరువాతి స్థానంలో ఇండియా, శ్రీలంక జట్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్కు వెళ్లి ఆసీస్తో తలపడుతుందోనన్న అంశం ఆసక్తి�
ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ వేదికగా మొదలుకావాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా భారీ అంచనాలతో సిద్ధమైన ఇరు జట్లతో పాటు యావత్ ప్రపంచానికే నిరుత్సాహం మిగిల్చింది. కనీసం టాస్ కుడా పడకుండానే భారత్, న్యూజిలా�
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు 15మందితో కూడిన బృందాన్ని అనౌన్స్ చేసింది బీసీసీఐ. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి జరగనున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ తో తలపడనుంది కోహ్లీ సేన.