Home » icc
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నెల రోజుల గడువు అడిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం మీటింగ్ ఏర్పాటు చేసి బీసీసీఐకి జూన్ 28లోగా...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, శ్రీలంక పేసర్ లసిత్ మలింగాలను ఒకే క్రికేటర్ గా ఫొటోషాపు చేసింది ఐసీసీ. ధోనీ అభిమానులంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోను ట్విట్టర్ నుంచి డిలీట్ చేయాలంటూ కామెంట్లతో ఏకిపారేస్తున్నారు.
ICC : ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాకింగ్స్లో టీమిండియా ప్లేయర్స్ అదరగొట్టారు. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తన స్పిన్ మాయతో ప్రత్యర్థిని కట్టడి చేస్తున్న అశ్విన్ టాప్ త్రీలోకి దూసుకొచ్చాడు. ఏకంగా నాలుగు ప్లేస్లు పైకి ఎగబా�
ICC Spirit of Cricket Award : టీమిండియా మాజీ కెప్టెన్ ముద్దుగా కూల్ గా పిలుచుకొనే..ధోని (MS Dhoni)కి ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు’ ఎలా దక్కింది ? అసలు ఏ క్రీడాస్పూర్తి ప్రదర్శించారు ? అనేది అందరికీ డౌట్ రావొచ్చు. దీనిని తెలుసుకోవాలంటే…2011లో ఇంగ్లాండ్తో జర�
MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్గా ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద డికేడ్ అనౌన్స్ చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని దశాబ్దపు టీ20 టీమ్కు కెప్టెన్ను చేసింది. 201 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలలో ఇండియా తరపున అసాధారణ ప్రతిభ చూపాడు మహీ. ఇంక�
when batsmen take wickets ICC : బ్యాటింగ్ కాదు..వికెట్లు తీయగలం అంటున్నారు బ్యాట్స్ మెన్స్. అవును బ్యాట్స్ మెన్స్ బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. దీనికి సంబంధించిన ఓ మొమరబుల్ వీడియోను ICC షేర్ చేసింది. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. జయవ
[svt-event title=”ముంబైపై సూపర్ ఓవర్లో రాయల్ ఛాలెంజర్స్ విజయం” date=”28/09/2020,11:49PM” class=”svt-cd-green” ] IPL 2020: 13వ సీజన్లో 10వ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్ చివరకు సూపర్ �
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం మాత్రం కాస్త నిరాశగా మొదలైంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయ�
IPL 2020 KXIP vs RCB, Pitch & Weather Report and Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య మ్యాచ్ గురువారం(24 సెప్టెంబర్ 2020) జరగనుంది. కానీ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ మ్యాచ్కు జట్టు
ఐపీఎల్ 2020 ఐదవ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఈ సీజన్లో రోహిత్ చేసిన మొదటి అర్ధ సెంచరీ ఇది. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో రోహిత్ మరో రికార�