Home » icc
విశ్వ విజేతగా నిలిచింది ఇంగ్లండ్. టీ20 వరల్డ్ కప్-2022 ఫైనల్లో పాకిస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇది రెండోసారి
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్గా న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చీఫ్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎన్నికయ్యారు. ఐసీసీ కార్యక్రమాలకు, రెవెన్యూ ఆధారం�
బ్యాట్స్మెన్ వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా? లేదా..! అయితే ఈ వీడియో చూడండి. తాజాగా ఒక బ్యాట్స్మెన్ వికెట్ల వెనకాల ఉండి బ్యాటింగ్ చేశాడు. ఇలా చేసినా తప్పు కాదంటున్నారు నిపుణులు.
టీ20 వరల్డ్ కప్ టోర్నీ సూపర్ -12లో భాగంగా శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో పసికూన ఐర్లాండ్ జట్టును ఓడించింది.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇరుజట్ల మధ్య నువ్వానేనా అన్నట్లు సాగే పోరును ఎక్కువగా స్టేడియంకు వెళ్లి వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు.
అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగు స్టాండ్ బై ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అలాగే బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.
ఆసియా కప్ పోటీలు జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. భారత యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. 2 నుంచి 4వ ర్యాంకుకు వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా, శ్రీలంకల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ముగిసింది. రీసెంట్ గా దీనిపై రేటింగ్ ఇచ్చిన ఐసీసీ.. యావరేజ్ కంటే తక్కువ స్థాయిలో ఉందంటూ తీసిపారే
జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టాడు.
టీమిండియా అండర్-19 జట్టులో ఆంధ్రా (గుంటూరు) ఆటగాడు షేక్ రషీద్ కు చోటు దక్కింది. రషీద్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు.