Home » icc
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇరుజట్ల మధ్య నువ్వానేనా అన్నట్లు సాగే పోరును ఎక్కువగా స్టేడియంకు వెళ్లి వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు.
అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగు స్టాండ్ బై ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అలాగే బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.
ఆసియా కప్ పోటీలు జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. భారత యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. 2 నుంచి 4వ ర్యాంకుకు వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా, శ్రీలంకల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ముగిసింది. రీసెంట్ గా దీనిపై రేటింగ్ ఇచ్చిన ఐసీసీ.. యావరేజ్ కంటే తక్కువ స్థాయిలో ఉందంటూ తీసిపారే
జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టాడు.
టీమిండియా అండర్-19 జట్టులో ఆంధ్రా (గుంటూరు) ఆటగాడు షేక్ రషీద్ కు చోటు దక్కింది. రషీద్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు.
ఐసీసీ 2022 వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ ఆడే మ్యాచుల వివరాలను ఐసీసీ ప్రకటించింది. మార్చి 6న తన తొలి మ్యాచులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. మార్చి 10న.
ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న దేశాలు కొత్త వేరియంట్ కారణంగా భయపడుతున్నాయి. మళ్లీ టెన్షన్ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్రకటించింది. రీసెంట్ గా ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఆధారంగా ఐసీసీ టీ20 జట్టును అనౌన్స్ చేసింది.
టిక్కెట్లు లేకుండా స్టేడియాల్లోకి వచ్చి ఘర్షణకు దిగిన అభిమానులపై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఐసీసీ ఆదేశించింది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు త్వరితగతిన స్పందించి ...