Home » icc
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యుక్రెయిన్ నుండి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించడం సహా యుద్ధ నేరాలకు అతను బాధ్యుడని కోర్టు ఆరోపించింది.
ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే భారత్ వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్
త్వరలో పాకిస్థాన్లో జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు భారత్ జట్టు పాకిస్థాన్కు వచ్చేలా ఐసీసీ చూడాలని పాక్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ అన్నారు. బీసీసీఐను నియంత్రించలేనప్పుడు పాలక మండలిగా ఐసీసీ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్�
ఆదివారం ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. లక్ష్యం తక్కువగా ఉండటంతో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది.
టీమిండియాతో శనివారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన న్యూజిలాండ్ ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్స్ లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. దీంతో మొదటి స్థానంలోకి ఇంగ్లండ్ ఎగబాకింది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్స్ లో ఇంగ్లండ్, న్యూజిల�
వన్డే ఫార్మాట్ చరిత్రలో పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ఒక్కడే 18 మ్యాచ్లలో వెయ్యి రన్స్ స్కోర్ చేశాడు. ఆ తరువాతి స్థానంలో గిల్ నిలిచాడు. వన్డే కెరీర్లో గిల్ కేవలం 19 మ్యాచ్లలో వెయ్యి పరుగుల మైలురాయిని దాటాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ప్రపంచ కప్ లో కీలక పాత్ర పోషిస్తారని టీమిండియా ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ కప్ స్క్వాడ్ ఎంపిక గురించి తాజాగ�
బౌలింగ్ విభాగంలో టాప్ -10 లో ఒక్కరూ టీమిండియా నుంచి లేకపోవడం గమనార్హం. హార్ధిక్ పాండ్య పది స్థానాలను మెరుగుపర్చుకొని 76వ ర్యాంకు అందుకున్నాడు. అగ్రస్థానంలో శ్రీలంక బౌలర్ హసరంగ నిలిచాడు. భారత్ నుంచి భువనేశ్వర్ కుమార్ మాత్రమే 11వ ర్యాంక్లో కొనస�
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇవాళ తాజా టెస్టు ర్యాకింగ్స్ లను విడుదల చేసింది. బంగ్లాదేశ్ ను ఇటీవలే టీమిండియా 2-0 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ర్యాంకుల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సిరీస్ లో సరిగ�
2023, అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో ప్రారంభం కావాలి. అయితే, ఇప్పుడు ఈ టోర్నీ నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పాక్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు కూడా ఒక కారణమే.