Home » icc
కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఏ క్షణంలో అయినా మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంది. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు సోషల్ డిస్టన్స్ మెయింటేన్..
ఐపీఎల్-2021 తర్వాత యూఏఈ, ఒమన్లో అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా చేసిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Batsman-is-now-batter
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ బౌలర్కో.. బ్యాట్స్మన్కో అవార్డు ఇవ్వలేదు.
అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు గాను కెఎల్ రాహుల్ పై మ్యాచ్ రిఫరి ఫైన్ విధించారు. అంతేకాకుండా డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చారు.
అందరూ ఊహించినట్లే జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ను యూఏఈకి మార్చేశారు. ప్రస్తుతం భారత్లో ఉన్న పరిస్థితులను సమీక్షించారు. టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ కీలకంగా భావించార�
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, హిట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 2007లో ఐసీసీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత జట్టు తరుపున ఆడిన రోహిత్ శర్మ, 14 ఏళ్ల తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా �
భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్న రోజు ఈరోజు.. 8ఏళ్ల క్రితం 2013లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను భారత జట్టు కైవసం చేసుకున్న రోజు. ఇంగ్లాండ్ వేదికగా.. 2013 జూన్ 23న ఎంఎస్ ధోని సారధ్యంలోని భారత జట్టు.. వన్డే క్రికెట్లో దేశాన్ని ఛ
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి కొద్ది రోజుల్లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇండియా.. న్యూజిలాండ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ లో విజేతకు 1.6మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ వరించనుంది.