Home » icc
ఐసీసీ 2022 వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ ఆడే మ్యాచుల వివరాలను ఐసీసీ ప్రకటించింది. మార్చి 6న తన తొలి మ్యాచులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది. మార్చి 10న.
ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న దేశాలు కొత్త వేరియంట్ కారణంగా భయపడుతున్నాయి. మళ్లీ టెన్షన్ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్రకటించింది. రీసెంట్ గా ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఆధారంగా ఐసీసీ టీ20 జట్టును అనౌన్స్ చేసింది.
టిక్కెట్లు లేకుండా స్టేడియాల్లోకి వచ్చి ఘర్షణకు దిగిన అభిమానులపై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఐసీసీ ఆదేశించింది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు త్వరితగతిన స్పందించి ...
కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఏ క్షణంలో అయినా మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంది. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు సోషల్ డిస్టన్స్ మెయింటేన్..
ఐపీఎల్-2021 తర్వాత యూఏఈ, ఒమన్లో అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా చేసిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Batsman-is-now-batter
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏ బౌలర్కో.. బ్యాట్స్మన్కో అవార్డు ఇవ్వలేదు.
అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు గాను కెఎల్ రాహుల్ పై మ్యాచ్ రిఫరి ఫైన్ విధించారు. అంతేకాకుండా డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చారు.