Home » icc
ప్రపంచ కప్ ఆడేందుకు వెళ్తున్నామని, అంతేగానీ, కేవలం భారత్ తో ఆడేందుకు కాదని అన్నాడు. ఇంకా..
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీ జరుగుతోంది. అతిథ్య జింబాబ్వే(Zimbabwe) రెండు సార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్(West Indies ) జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 (ICC World Cup 2023) జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ (BCCI) ప్రపంచకప్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను ప్రారంభించింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్() తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. గత కొన్నాళ్లుగా బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్ లబుషేన్కు షాక్ తగిలింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి ఒక్క ఆటగాడు మాత్రమే టాప్-10లో స్థానం దక్కించుకోగా ఆస్ట్రేలియా బ్యాటర్లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
లండన్లోని ఓవల్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్(WTC Final) మ్యాచ్లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఘోర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే
గత కొద్దిరోజులుగా 2024 టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) వేదిక మారుతుందనే వార్తలు వినిపిస్తుండగా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి( ICC) దీనిపై స్పందించింది.
ఐసీసీ(ICC) ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు 2024లో టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) కు యూఎస్ఏ(USA), వెస్టిండీస్(West Indies )లు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఇప్పుడు ప్రపంచ కప్ వేదిక మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్ ముగియగానే మరో సమరం క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. అదే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్(WTC Final). ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జూన్ 7 నుంచి 11 మధ్య ఈ మ్యాచ్ జర�