-
Home » ICU beds
ICU beds
Covid Mock Drill: నేడు ఆస్పత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్.. కోవిడ్ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్య
మంగళవారం దేశంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర కుటుంబ, సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. కేంద్రం, రాష్ట్రాలు కూడా ఈ మాక్ డ్రిల్లో భాగస్వామ్యం అవుతాయి.
Minister Harish Rao : థర్డ్వేవ్ ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు- హరీష్రావు
దక్షిణాఫ్రికా, యూకే తదితర దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
Covid 19 : కరోనా బాధితులతో నిండిపోతున్న ఐసీయూ బెడ్స్.. అమెరికాలో మళ్లీ కలకలం
కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. అమెరికన్లు నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన దేశం ఏదైనా ఉందంటే..
Yuvraj Singh : నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి యువరాజ్ సింగ్ సాయం
కరోనా మహమ్మారి ప్రభావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య ప్రజలు పడిన అవస్థలను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ బెడ్ల కొరత తీర్చేందుకు ముందుకొచ్చారు.
Minister KTR : మూడో వేవ్ వచ్చినా తట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం : కేటీఆర్
కరోనా వైరస్ కట్టిడిలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తంగా ఉందని పురపాలక ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు ఆయన గచ్చిబౌలీ టిమ్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 150 కరోనా పడకలను ప్రారంభించారు.
COVID-19 AP Strain : వెరీ డేంజరస్.. ఏపీ కోవిడ్ స్ట్రెయిన్ 15 రెట్లు తీవ్రమైనది.. నిపుణుల హెచ్చరిక
ఏపీలో బయటపడిన కొత్త కరోనావైరస్ వేరియంట్.. మునపటి వైరస్ వేరియంట్ల కంటే 15 రెట్లు అత్యంత తీవ్రమైనదిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. CCMB (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) N440K అనే ఈ కొత్త కొత్త కరోనావైరస్ వేరియంట్ ను కనుగొంది.
Bribe ICU Beds : దిగజారిన డాక్టర్.. ఐసీయూలో రెండు బెడ్ల కోసం రూ.3లక్షలు లంచం డిమాండ్
కరోనా రోగులకు అండగా నిలివాల్సిన ఈ సమయంలో కొందరు డాక్టర్లు నీచానికి ఒడిగట్టారు. పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. భారత్ ను కరోనా కబళిస్తున్న వేళ..
మోహల్లా క్లినిక్స్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీ చేస్తాం : సత్యేందర్ జైన్
COVID-19 vaccine deliver through mohalla clinics : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మూడో దశకు చేరుకుంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగిపోతున్నాయి. నవంబర్ 7 వరకు ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరింది. కానీ, కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అంతకుముంద�
కరోనా పేషెంట్లతో ఆస్పత్రులు కిటకిట.. 88 శాతం నిండిన ఐసీయూ బెడ్స్
Delhi Covid hospitals face crunch : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ తీవ్ర స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత రెండు వారాలుగా కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు భారీగా పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలు కూడా నిండిపోయాయి.
ఢిల్లీలో కరోనా విజృంభణ…కేంద్రం 12 పాయింట్ ఫ్లాన్
More ICU Beds, Increased Testing: Centre’s 12-Point Covid Plan For Delhi ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఆదివారం ఉన్నతస్థాయి అత్యవసర సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఢిల్లీ గవర్నర్ అనిల్ బ�