-
Home » Idea
Idea
Chintan Shivir: ఒక దేశం-ఒక పోలీస్ యూనిఫాం.. నూతన ప్రతిపాదన చేసిన ప్రధాని మోదీ
October 28, 2022 / 06:38 PM ISTనేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని, ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ మధ్య సమన్వయం అవసరమని మోదీ పిలుపునిచ్చారు. పోలీస్ వ్యవస్థలో ఒక ఉమ్మడి విధానం నెలకొంటే అంతర్రాష్ట్ర నేరాలను సులువుగా కట్టడి…
ఆర్థిక కష్టాల్లో వోడాఫోన్-ఐడియా.. కేంద్రానికి బిర్లా లేఖ
August 3, 2021 / 01:45 PM ISTఆర్థిక కష్టాల్లో వోడాఫోన్-ఐడియా.. కేంద్రానికి బిర్లా లేఖ
Viral Clever Idea : ఈ రైతు.. పక్షుల నుంచి పంటపొలాన్ని తెలివిగా ఎలా కాపాడుకున్నాడో చూడండి!
July 13, 2021 / 12:44 PM ISTఆరైతు ఏంచేశాడంటే ఓ బొమ్మను తయారు చేసి దానికి పై భాగంలో చొక్కా, క్రింది భాగంలో చీర, తలభాగానికి ఓ ముసుగు కప్పి దాని చేతిలో స్పింగ్ లాంటి ఇనుప కమ్మీకి సైకిల్ హ్యాండిల్స్…
Vodafone Idea CEO కు మూడేళ్ల వరకు జీతం నిల్
September 9, 2020 / 08:43 AM ISTVodafone Idea MD & CEO రవీందర్ టక్కర్ మూడేళ్ల వరకు ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేయాల్సి ఉంటుంది. ఆయనకు జీతం చెల్లించకూడదని కంపెనీ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. టక్కర్ కు సంబంధించిన…
Microsoft లేదంటే Twitter, ఎవరుకొన్నా, TIKTOK మళ్లీ ఇండియాకు రావడం ఖాయం. పెట్టుబడుల సంగతేంటి?
August 10, 2020 / 02:55 PM ISTఇండియాలో బ్యాన్ అయిన TikTok పై Twitter కన్నేసింది. దీనిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఈ విషయంలో మైక్రో సాప్ట్ ముందడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా కొనసాగుతుండగానే..అంతర్జాతీయ మీడియా సంస్థ…
యాప్స్ బ్యాన్ తర్వాత మోడీ నెక్ట్స్ టార్గెట్, చైనీస్ 5G పరికరాలపై నిషేధం
July 28, 2020 / 03:26 PM ISTచైనా దురాక్రమణ, దుందుడుకుతనాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాప్స్పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం.. చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్ చేసే ఆలోచనలో ఉంది. వాస్తవంగా…
పెరగనున్న సెల్ ఫోన్ కాల్, డేటా ఛార్జీలు
February 19, 2020 / 02:25 AM ISTసెల్ ఫోన్ వినియోగ దారుల జేబులకు త్వరలో చిల్లు పడనుంది. దేశీయ టెలికం కంపెనీలు సెల్ ఫోన్ డేటా చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి…. టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఇచ్చిన ఫ్రీ ఆఫర్లతో…
వచ్చే విచారణలోపు రూ.1.47 లక్షల కోట్లు కట్టండి, ఎయిర్ టెల్, వోడాఫోన్ లపై సుప్రీం సీరియస్
February 14, 2020 / 08:36 AM ISTఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా, రిలయన్స్ కంపెనీలకు సుప్రీంకోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. సదరు టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు 1.47 లక్షల కోట్ల బాకీ చెల్లించకపోవడాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఈ మేరకు…
వినియోగదారులకు షాక్ : పెరిగిన ఎయిర్ టెల్ చార్జీలు
December 29, 2019 / 03:29 PM ISTదేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వినియోగదారులకు నూతన సంవత్సరం ప్రవేశించే వేళ షాకిచ్చింది. ప్రీపెయిడ్ కనీస రీఛార్జి మొత్తాన్ని రూ.23 నుంచి రూ.45 కి పెంచింది. అంటే దాదాపు 95 శాతం ధరలు పెంచింది. …
అర్ధరాత్రి నుంచి పెరగనున్న ఎయిర్ టెల్, ఐడియా మొబైల్ చార్జీలు
December 2, 2019 / 05:23 AM ISTఇంతకాలం పోటీ పడి వినియోగదారులకు చవకగా సేవలు అందిస్తున్న మొబైల్ కంపెనీలు సోమవారం అర్ధరాత్రి నుంచి టారిఫ్ చార్జీలు పెంచుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రజలకు ఫోన్ల వాడకాన్ని బాగా అలవాటు చేసిన కంపెనీలు ఇప్పుడు లాభాల…