Home » idlis
ఇడ్లీతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇడ్లీ తయారీలో..
తమిళనాడులోని కళ్శకురిచ్చి జిల్లాలో దారుణం జరిగింది. ఇడ్లీ బాగోలేదని చెప్పిన బాలిక… ఓ మహిళ కొట్టిన దెబ్బలకు తనువు చాలించింది. కళ్ళకురుచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపంలోని మెల్ విళి గ్రామానికి చెందిన రోసారియో, జయవాణి దంపతులకు రెన్సీమేరీ (5) �
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన గొప్ప మనసు చాటుకున్నారు. పేదల ఆకలి తీరుస్తున్న ఇడ్లీ బామ్మకు అండగా నిలిచారు. ఆమెకి వంట గ్యాస్ కనెక్షన్ వచ్చేలా చూశారు.