Home » Idupulapaya YSR Ghat
రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది. పది సంవత్సరాలైనా రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికికూడా అలానే ఉంది. ప్రతేక హోదా రాలేదు...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు..