Home » IIIT
నూజివీడు ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న మొల్లి మాధురి(20) ఆత్మహత్య కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు.ఆమె కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు.
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ... 4వేల 500 మంది అమ్మాయిలు, 3వేల 500 మంది అబ్బాయిలకు విద్యనందిస్తున్న క్యాంపస్. నిత్యం సెక్యూరిటీ పహారాలో ఉంటుంది. అయినా
నిర్మల్ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్ లో విద్యార్థులు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గల్స్ హాస్టల్ లో ఈ ఘటన జరిగింది. ఫ్యాన్ కి ఉరేసుకుని భాగ్యలక్ష్మి
హైదరాబాద్ ఐఐఐటీ స్టూడెంట్లు ఐఐటీ మద్రాస్ విద్యార్థుల కంటే ఎక్కువ శాలరీలు సంపాదిస్తున్నారట. 2017-18 విద్యా సంవత్సరంలో భారతదేశ టాప్-38 కంటే తక్కువ ర్యాంకున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని ఉద్యో�
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీనుంచి జేఈఈ మెయిన్స్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
రేపట్నించి నాలుగురోజులపాటు జేఈఈ మెయిన్స్ పరీక్షలు