Home » IIIT BASARA
విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని అధికారులు సూచించారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోజుకో కొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వసతులు లేక, నాణ్యమైన తిండి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి కోసం విద్యార్థులు పోరుబాట కూడా పడ్డారు. ఇది చాలదన్నట్టు మరో ప్రమాదం వచ్చి పడింద�
రెగ్యులర్ వీసీని నియమించాలని, అధ్యాపక పోస్టులను, ఇతర సిబ్బందిని భర్తీ చేయాలని, ల్యాప్టాప్లు ఇవ్వాలని, ల్యాబుల్లో వసతులు కల్పించాలని, మౌలిక వసతులు మెరుగుపరచాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.