Home » IIT scientist
భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్.. అక్టోబర్, నవంబర్ మధ్య గరిష్ట స్థాయికి చేరుకోవచ్చునని ఐఐటీ సైంటిస్టు వెల్లడించారు. కానీ, సెకండ్ వేవ్ కన్నా థర్డ్ వేవ్ చాలా తక్కువ తీవ్రత ఉండొచ్చు.