Home » ILLEAGAL
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట ఇన్ సైడర్ ట్రేడింగ్. వాస్తవానికి ఇది స్టాక్ మార్కెట్ కు సంబంధించిన లావాదేవీల్లో జరిగే వ్యవహారం. అయితే ఇప్పుడు ప్రస్తుత ఏపీ రాజధాని అమరాతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అధికార పార్టీ నాయకులు
కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పారని ప్రధాని మోడీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలు ప్రజాతీర్పును వెన్నుపోటు పొడిచాయని, ఇప్పుడు ఆ పార్టీలు గుణపాఠం నేర్చుకున్నాయన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో ప్ర
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ(నవంబర్-30,2019)సీఎం ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్ష ప్రారంభమైన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో హెడ్ కౌంటింగ్ ఓటు సమయంలో అందరు ఎమ్మెల్యేలు సహకరించాలని ప్రొటెం స్పీకర�
కాశ్మీర్ వేర్పాటువాద నేతల అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ)కొరడా ఝులిపించింది.వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి శుక్రవారం(మార్చి-22,2019) ఈడీ షాక్ ఇచ్చింది.ఆయనకు రూ.14.4లక్షల ఫైన్ విధించింది.అక్రమంగా విదేశీ కరెన్సీ కలిగి ఉన్నందకు,ఫా�
ఉత్తరప్రదేశ్ అక్రమ ఇసుక మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, హమిర్పూర్ జిల్లా మాజీ డీఎం(డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) బి. చంద్రకళకు శుక్రవారం(జనవరి 18,2019) ఈడీ సమన్లు జారీ చేసింది.జనవరి 24న రాజధాని లక్నోలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలన�