-
Home » ILLEGAL
ILLEGAL
Crypto Trading : క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ అక్రమమేనన్న చైనా
September 24, 2021 / 09:24 PM ISTక్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ అక్రమమైనవేనని చైనా సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. బిట్కాయిన్, ఎథీరియం మొదలైన డిజిటల్ కరెన్సీల వల్ల దేశ ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని
Old Currency : ఆన్ లైన్ లో పాతకరెన్సీ వ్యాపారం…. హెచ్చరికలు జారీచేసిన ఆర్ బి ఐ
August 4, 2021 / 06:24 PM ISTఆన్ లైన్ ప్రచారంతో నిజమేనని నమ్మి చాలా మంది ప్రజలు మోసగాళ్ళ వలలో చిక్కి మోసపోతున్నారు. చాలా కాలంగా ఈ వ్యవహారం సాగుతున్నా ఆర్ బిఐ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు.
ఆ కారును చూసి షాక్ అయిన పోలీసులు..ఎక్కడ చూసినా తుపాకులే
January 8, 2021 / 03:48 PM ISTదేశ రాజధాని పోలీసులకు ఓ ఘటన షాక్ తెప్పించింది. అక్రమ ఆయుధాల రవాణా చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఓ వ్యక్తిని ఆపి అతడి కారులో సోదాలు చేపట్టగా..భారీ…
హైదరాబాద్లో 75వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసం, ఆ రెండు పార్టీలే కారణం
November 25, 2020 / 03:48 PM ISTsmriti irani ghmc: టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలతోనే హైదరాబాద్లో 75 వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసముంటున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే…
పెదనాన్న కూతురితో పెళ్లి కోసం హైకోర్టుకు వెళ్లాడు!!
November 21, 2020 / 08:23 AM ISTMarriage: మేనరిక పెళ్లి కాదు ఇది అంతకుమించి.. పైగా పంజాబ్, హర్యానా హైకోర్టులను ఆశ్రయించి న్యాయం కావాలని అడిగాడో వ్యక్తి. వయస్సులో చిన్నది అనే ఒకటే చూపిస్తూ పెళ్లి కోసం హైకోర్టు నుంచి అప్రూవల్…
బోర్డర్ లో భయపడుతున్న చైనా…అక్రమంగా భారత్ లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించందట
October 13, 2020 / 07:24 PM ISTChina On Ladakh Union territory లడఖ్ ను కేంద్ర పాలితప్రాంతంగా చైనా గుర్తించదని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి జావొ లిజియన్ తెలిపారు. అక్రమంగా లడఖ్ ను కేంద్రపాలితప్రాంతంగా భారత్ ప్రకటించిందని తెలిపారు.…
కరోనా దందాలు : ప్రైవేట్ ల్యాబ్ తో డీల్స్..బాధితుల సాంపిల్స్ సేకరించి డబ్బులు వసూళ్లు
July 14, 2020 / 09:55 AM ISTకరోనాను అడ్డపెట్టుకుని దందాలు చేసే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. కరోనాపరీక్షల్లో డబ్బులు వసూళ్లు..అక్రమంగా సాంపిల్స్ సేకరించి డబ్బులు దండుకుంటున్న ఘటనలు సర్వసాధారణమైపోయాయి. జనగాం జిల్లా వైద్యాధికారుల్లో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కరోనా…
తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది.. రూ.5లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లు స్వాధీనం
July 10, 2020 / 12:45 AM ISTపశ్చిమగోదావరి జిల్లాలో భారీగా మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.5లక్షల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే…
ప్లాస్మా థెరపీతో ప్రాణానికే ప్రమాదం… బాంబు పేల్చిన కేంద్రం
April 29, 2020 / 03:26 AM ISTమానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్. కంటికి కనిపించని ఈ శత్రువు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కాగా, ప్రస్తుతానికి కరోనా మహమ్మారికి ముందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. సామాజిక దూరమే శ్రీరామ…
లాక్ డౌన్ వేళ ఆర్ఎంపీ ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు
April 12, 2020 / 07:23 AM ISTభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్ఎంపీ బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో పోలీసులు అతడి ఇంట్లో సోదాల కోసం వెళితే మరో ఘోరం వెలుగు చూసింది. మూడో కంటికి