Home » impact
ఏప్రిల్ 1 నుంచి పలు ప్రతిపాదనలు, ఆర్థిక మార్పులు, కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ ప్రజల జీవితాలపై ప్రభావం చూపనున్నాయి. సామాన్యుడిపై మరింత ఆర్థిక భారం పడింది. జేబుకి చిల్లు పెట్టాయి.
errakota closed : ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. సుమారు 15 కాకులు చనిపోయి ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. మృతి చెందిన కాకుల నమూనాలను పరీక్షల కోసం జలంధర్లోని లాబొరేటరీకి పంపించారు. పరీక్షల్లో ఓ కాకి నమూనాలో బర్డ్ఫ్లూ �
నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది.
Nivar Impact on AP : నివార్ ఏపీని అతలాకుతలం చేసింది. నివార్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిల్లాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి. ఈదురుగా�
nurse’s before & after pictures : కోవిడ్ యోధుల సహకారంతో ప్రపంచం కరోనా వైరస్తో విజయవంతంగా పోరాడుతోంది. ఎంతోమంది వైరస్ ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. వీరిలో ప్రధానంగా వైద్యులు, వైద్య సిబ్బంది అహర్నిశలు విశేషంగా కృషి చేస్తున్నారు. PPE Kits ధరించి గంటల త�
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో లేటెస్ట్ డెవలప్ మెంట్స్ అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికకగా అభిమానులు, నెటిజన్లు సుషాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు వారికి అనుకూలంగా స్పంది�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి, నెల జీతాలు పొందే ఉద్యోగులపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. వేతన జీవులను కరోనా కాటేసింది. కొవిడ్-19 కారణంగా విధించిన లాక్డౌన్తో ఒక్క జూలైలోనే 50లక్షల మంది నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు ఉద�
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన లాక్డౌన్ రూల్స్ ప్రజలపై మానసికంగా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి. దశల వారీగా పొడిగిస్తున్న లాక్ డౌన్ లాభమే తెచ్చిపెట్టిందా.. ఆర్థికంగానే కాకుండా మానసికంగానూ కుంగదీసిందా ఓ సారి చూద్దాం. రోజువారీ ఎక్సర�
చైనా నుంచి వచ్చిన కరోనా భూతం..ఎంతో మందిని కబళించి వేసింది. ఇంకా ఎంతో మందిని చంపేస్తోంది. ఎప్పుడు తగ్గిపోతుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు సైంటిస్టులు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో �
రాజకీయాల్లోకి కరోనా వైరస్ వచ్చిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. శుక్రవారం(మార్చి-13,2020)భోపాల్ లో గవర్నర్ లాల్జీ టాండన్తో ముఖ్యమంత్రి కమల్నాథ్ భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసిన నేప�