imphol

    బాంబు పేలుడు : ఐదుగురికి గాయాలు

    November 5, 2019 / 06:23 AM IST

    మణిపూర్ రాజధాని ఇంపాల్ లో మంగళవారం ఉదయం బాంబు  పేలుడు కలకలం సృష్టించింది.  స్ధానిక తంగల్ బజారు వద్ద పేలుడు సంభవించింది. బాంబు పేలటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు ఉన్నారు. పేలుడు అనంతరం ఘటనా ప్రాంతాన్ని పోలీసుల�

10TV Telugu News