Home » implement
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలుచేసే ప్రశక్తే లేదంటూ వెస్ట్ బెంగాల్,రాజస్థాన్,మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్,పంజాబ్,కేరళ రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేరళ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి సీఏఏను ఎత్తివేయాల్సింద
దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ఆయన ఆదేశించారు. న్యాయపరంగా, పోలీసు పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆరా తీశారు. చట్టం చేసినా అమలుకావట్లేదన్న మాట ఎక్కడా రాకూడదని సూచిం
బీజేపీకి నితీష్ కుమార్ మరోసారి బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఎన్డీయే కూటమికి బైబై చెప్పి లాలూతో చేతులు కలిపి మరోసారి బీహార్ సీఎం అయిన నితీష్ ఇప్పుడు మళ్లీ ఎన్డీయేకు గుడ్ బై చెప్పబోతున్నారు అని వినిపిస్తున్న వార్తలకు ఆయ
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు రైల్వే డివిజన్ లో మొదటి e-office ప్రారంభమైంది. ఇది భారత రైల్వేలో మొట్టమొదటిది కావటం విశేషం. ప్రతి అధికారిక లావాదేవీలు e-office నుంచి జరగనున్నాయి. “ఇండియన్ రైల్వేస్ లో e-office రీతిలో రూపాంతరం చేసిన మొదటి డివిజన్,” అని డివిజనల్ రైల్వే మేనేజర్ VG భూమ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (GST) ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ స్థానంలో సరళతరమైన జీఎస్టీని అమలు చేస్తామని మంగళవారం (మార్చి-20,2019) అరుణాచల
అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధం అయింది.