-
Home » implement
implement
Population Control Bill: చైనాతో పోల్చుతూ జనాభా నియంత్రణ బిల్లు ఎందుకు కీలకమో చెప్పిన కేంద్ర మంత్రి
1978లో చైనా జీడీపీ ఇండియా జీడీపీ కంటే తక్కువగా ఉంది. కానీ నేడు పరిస్థితి అలా లేదు. మన దేశం కంటే చైనాది నాలుగు రెట్లు ఎక్కువ జీడీపీ ఉంది. వాళ్లు ఒకే బిడ్డ విధానంతో వారి జనాభాను 60 కోట్లకు కుదించే ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు. మనం కూడా జనాభా నియంత
Bio Metric Attendance : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని విద్యాసంస్థల్లో బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి బయో మెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Vijayawada Durgagudi Break Darshan : టీటీడీ తరహాలో విజయవాడ దుర్గగుడిలో బ్రేక్ దర్శనాలు..దసరా నుంచే అమలు!
టీటీడీ తరహాలో విజయవాడ దుర్గగుడిలోనూ బ్రేక్ దర్శనాలను అమలు చేయనున్నారు. దుర్గగుడిలో బ్రేక్ దర్శనాలను దసరా నుంచే అమలు చేయాలని నిర్ణయించామని దుర్గగుడి ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై రోజుకు ఒక లెటర్ పై ఆరుగురికి అను�
Kaushik Reddy Sensational Comments : ‘TRS జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు’..ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కౌశిక్ రెడ్డి చెప్పారు. వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం తప్పా.. వేరే వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు
Dalitbandhu : తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు అమలు
దళితబంధు అమలుపై బీఆర్ కే భవన్ లో శనివారం (జనవరి 22, 2022) జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్, సి.ఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు.
AP schools CBSE : ఏపీ స్కూల్స్ లో సీబీఎస్ఈ విధానం
విద్యారంగంలో సీబీఎస్ఈ విధానం విప్లవాత్మక మార్పుగా నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ రానుందని తెలిపారు.
కేంద్ర పథకాలకు వెల్ కమ్ ఎందుకు చెబుతున్నారు, కేసీఆర్ స్కెచ్ ఏంటీ ?
KCR sketch : కేంద్ర పథకాలను తెలంగాణలో అమలుపై సీఎం కేసీఆర్ ఆలోచన మారుతుందా..? నిన్న ఆయుష్మాన్ భారత్తో మొదలైన ప్రయాణం.. రేపు మరిన్ని కేంద్ర పథకాలకు బాటలు వేయనుందా..? అసలు తెలంగాణలో ఎంట్రీకి ససేమిరా అన్న గులాబి బాస్.. ఇప్పుడు ఎందుకు కేంద్ర పథ
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana government key decision to implement Aayushman Bharat : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు, మోడీ తెచ్చిన ఆ
కేరళలో Cluster Care వ్యూహం
కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్న క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాగైనా వైరస్ కట్టడి చేసేందుకు పకడ్బంది చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..‘క్లస్టర్ కేర్’ వ్యూహాన్ని అనుసరించాలని కేరళ నిర్ణయించింది. పాజిటివ్ కేసులు బయటపడుతు�
హ్యాపీనెస్ క్లాసులంటే ఏంటి..ఢిల్లీ ప్రభుత్వ స్కూల్ కు మెలానియా రావాలనుకోవడానికి కారణం!
భారత్కు రావాలని అనుకున్న సమయంలో హ్యాపీనెస్ క్లాసులకు వెళ్లాలని ప్లాన్ చేశారట. ఈ క్లాసులు ఢిల్లీలోని గవర్నమెంట్ స్కూల్స్లో జులై 2018లో స్టార్ట్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమం వీక్షించేందుకు వస్తుండగా ముఖ్యమంత్రి, ఉప మ�