Home » important
UP Election 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో దళితుల కోసం ప్రత్యేకమైన హామీలు గుప్పిస్తున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు.
వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? అనే విషయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
దేశంలో నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారని అంచనా. కంటినిండా..నిద్ర ఉంటే..ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Danger to the environment with the mask : మాస్క్ ఇంత డేంజరా.. అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ శాస్త్రవేత్తలు. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వినియోగం బాగా పెరిగిపోయింది. వైరస్ వ్యాపించకుండా రక్షణ కోసం మాస్కులు ధరించడం పరిపాటిగా మారింది. దీంతో వాడి పడేసిన �
కరోనా వైరస్ భయాందోళనలతో పలు దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే హీరో మంచు విష్ణు భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్, ఐరావిద్య విదేశాల్లో ఉండిపోవాల్సి వచ్చింది.