important event

    తెలంగాణకు భయం లేదు… కరోనా సెకండ్ స్టేజ్ కి వెళ్లలేదు

    March 21, 2020 / 02:44 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం (మార్చి 22, 2020) దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ జరుగబోతోంది. ఎవరికివారూ స్వచ్ఛందంగా రోజంతా తమ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు సైతం మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సు సర్వ�

10TV Telugu News