Home » imports
ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ల దిగుమతికి సంబంధించి గత త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్)లో 19.7 బిలియన్ డాలర్లు ఇండియా నుంచి బయటికి వెళ్లాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 6.25 శాతం పెరిగింది
భారత్ నుంచి చైనాకు 2020-21 నాటికి 21.19 మిలియన్ డాలర్లకు ఎగుమతులు పెరిగాయి. గత నాలుగేళ్లలో 63.05 మిలియన్ డాలర్ల నుంచి 44.02 మిలియన్ డాలర్లకు దిగుమతులు తగ్గాయి.
అప్ఘానిస్తాన్ తాలిబన్ల వశం అయినప్పటి నుంచి అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తాలిబన్ల అరాచకాలు, దురాఘతాలకు అంతే లేదు. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
ఆదివారం కాబూల్ లోకి ప్రవేశించడంతో అప్ఘానిస్తాన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ ఉగ్రసంస్థ..భారతదేశంతో అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను
ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. రాజధాని ప్యాంగ్యాంగ్లో నిత్యావసరాల సరకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అతి పెద్ద ప్రకటన చేశారు. స్వావలంబన భారతదేశం ప్రచారానికి మద్దతుగా 101 వస్తువుల దిగుమతిపై ఆంక్షలను విధించినట్లు ప్రకటించారు. దిగుమతి నిషేధించిన 101 వస్తువుల జాబితాను రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. స్వావల
జూన్ 15న తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి రాళ్లు, రాడ్లతో దాడి చేసి మన జవాన్
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతుంటే కొన్నిరాష్ట్రాలు సబ్సిడీ ధరకు ఉల్లిని అందిస్తూ ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆప్ఘనిస్తాన్, టర్కీల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ఉల్లిని చూస్తుంటే వీటి ధరలు క్రమేపి తగ్గు ముఖం పడతాయనే సం�
పాకిస్తాన్ దేశంలో టీ ధరలు భగ్గుమంటున్నాయి. 10 రూపాయలు ఉండే ఛాయ్.. ఇప్పుడు 20, 30 రూపాయలు