IMPOSE

    GHMC Fine for To-Let Board: ‘టూ లెట్‌’ బోర్డు పెట్టారా.. అయితే రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందే..

    August 25, 2021 / 09:55 AM IST

    వ్యాపార, వాణిజ్య, ఇల్లు వంటివి అద్దెకు ఇవ్వబడును అనే పేరుతో ఏర్పాటు చేసే బోర్డులు, వాల్ పోస్టర్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించనున్నారు.

    పుదుచ్చేరిలో రాష్ట్ర‌ప‌తి పాల‌న !

    February 24, 2021 / 11:38 AM IST

    Presidential rule in Puducherry : పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇన్‌చార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కాంగ్రెస్‌ పతానంతరం కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్‌ ఈ మేరకు న�

    భారత్ – ఆస్ట్రేలియా నాలుగో టెస్టు జరుగుతుందా ? కారణమిదేనా

    January 10, 2021 / 10:50 AM IST

    India vs Australia : బ్రిస్బేన్‌ వేదికగా జరగాల్సిన భారత్ – ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్వీన్స్‌ల్యాండ్‌ హెల్త్‌ మినిస్టర్‌ వివాదస్పద వ్యాఖ్యలు, హోటల్‌ గదికే పరిమితమవ్వాలన్న కఠిన నిబంధనలు, బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్‌ విధ�

    కేరళలో నెల రోజులపాటు 144 సెక్షన్

    October 2, 2020 / 05:52 PM IST

    Kerala imposes Section 144 కేరళలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులను కట్టడి చేసేందుకు లాక్​డౌన్​ అస్త్రాన్ని ఎంచుకుంది పినరయి విజయన్​ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్​ను విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింద

    ఇళ్ల నుంచే పనిచేయండి …కొత్త ఆంక్షలతో బ్రిటన్ లో మళ్ళీ లాక్ డౌన్

    September 22, 2020 / 03:27 PM IST

    ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, బ్రిటన్ లో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోండటంతో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా పలు నూత�

    COVID-19 :నేటి రాత్రి నుంచే Janata curfew

    September 18, 2020 / 02:27 PM IST

    కరోనా వైరస్ ఇంకా విస్తరిస్తుండడం, కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో మరోసారి జనతా కర్ఫ్యూ విధించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. 2020, సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి నుంచి సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం, తిరిగి సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి నుంచి

    మనుచరిత్రను అమలు చేయాలనే ప్రయత్నం స్టాలిన్ సంచలన ఆరోపణలు

    August 2, 2020 / 10:17 AM IST

    మనుచరిత్రను అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని National Education Policy 2020 పై డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర కేబినెట్ రెండు రోజుల క్రితం ఆమోదించిన జాతీయ విద్యా విధానాన్ని ఆయన తప్పుబట్టారు. కొత్త విద్యా విధానంతో ద్రావిడులకు వ్యతిరేక�

    కిక్కు దిగుతుంది : తాగిన వారికి రూ. 10 వేలు..అమ్మితే లక్ష ఫైన్

    August 25, 2019 / 07:11 AM IST

    మద్యపానంపై మహిళలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కిక్కు దిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. తాగడం వల్ల కుటుంబాలు సర్వనాశనమౌతున్నాయని, ఆర్థికంగా చితికిపోతున్న తమ బతుకులను తామే బాగు చేసుకోవాలని అనుకుని ఓ కఠిన నిర్ణయానికి వచ్చారు. త

    దేశం కోసమే : బుర్ఖాలు..స్కార్ఫ్‌లపై నిషేధం

    April 29, 2019 / 03:49 AM IST

    ఈస్టర్ రోజున జరిగిన బాంబు పేలుళ్ల ఘటనతో శ్రీలంక ప్రభుత్వం అలర్టయింది. భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి మహిళలు ఎవరూ బుర్ఖాలు, స్కార్ఫ్‌లు ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. ముఖాన్ని కప్పివుంచే వాటిని ధరించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్�

    గుజరాతీయులకు హెచ్చరిక :రోడ్లపై పాన్ ఊస్తే 14వేలు జరిమానా

    April 12, 2019 / 02:15 PM IST

    ప్రపంచంలో పాన్ నమిలే అలవాటు ఎక్కువగా భారతీయులకు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.మనదేశంలో నివసించే పాన్ ప్రియులకు రోడ్లు,గోడలు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాన్ ఊసేయడం,గోడలపై పాన్ పెయింటింగ్ లు వే�

10TV Telugu News