imposed

    Union Govt : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం షరతులు

    March 26, 2022 / 07:08 AM IST

    ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15 వేల 668 కోట్ల వరకే తమ బాధ్యతని తేల్చి చెప్పింది. లోక్‌సభలో పోలవరంపై వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ వివరణ ఇచ్చారు.

    Omicron : ఈ నెల 28 నుంచి నైట్ కర్ఫ్యూ

    December 26, 2021 / 11:04 AM IST

    ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. దేశంలో కొత్త వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 400 దాటింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు ఒమిక్రాన్ కట్టడిపై దృష్టిపెట్టాయి.

    మళ్లీ లాక్ డౌన్, కేవలం వాటికి మాత్రమే అనుమతి

    March 11, 2021 / 01:56 PM IST

    కరోనా మహమ్మారి ఇంకా భయపెడుతూనే ఉంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది.

    రాజస్థాన్ లో ఏవియన్ ఫ్లూ, భారీ సంఖ్యలో చనిపోతున్న కాకులు

    December 31, 2020 / 02:33 PM IST

    Rajasthan crows die due to avian flu : భారతదేశంలో కొత్త కొత్త రకాల వైరస్ లు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకముందే..కొత్త రకం కరోనా స్ట్రెయిన్ కలవర పెడుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో భారీగా కాకులు చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా ఇంత పె

    పెరుగుతున్న కరోనా కేసులు…అహ్మదాబాద్ లో నైట్ కర్ఫ్యూ

    November 19, 2020 / 06:52 PM IST

    Curfew to be imposed in Ahmedabad కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అహ్మదాబాద్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సిటీలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించాలని అహ్మదాబాద్ యంత్రాంగం నిర్ణయించింది. పండుగ సీజన్ లో ఒక్కస�

    అయోధ్య భూమి పూజ..32 సెకన్ల ముహూర్తం

    August 5, 2020 / 10:48 AM IST

    అందరి చూపు అయోధ్య వైపు నెలకొంది. కోట్లాను మంది ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం కాసేపట్లో ప్రారంభం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూజా కార్యక్రమం పాల్గొననున్నారు. భూమి పూ�

    కరోనా కాటేయకుండా…నాగ్ పూర్ లో 144సెక్షన్

    March 17, 2020 / 04:46 AM IST

    చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే�

    భోపాల్ చేరుకున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

    March 13, 2020 / 01:02 PM IST

    కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఉంటూ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 19మంది మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఇవాళ(మార్చి-13,2020)భోపాల్ చేరుకున్నారు. భోపాల్ చేరుకున్నవారిలో  ఆరుగురు కేబినెట్ మంత్రులు కూడా భోపాల్ కు చేరుకున్నవారిలో ఉన్నారు. యితే

    రాజావారి రుచులు బిర్యానీలో ఐరన్ వైర్..రూ. 5 వేల ఫైన్

    January 18, 2020 / 01:15 AM IST

    ప్రముఖ హోటల్‌లో ఒకటైన రాజావారి రుచుల బిర్యానీలో ఐరన్ వైర్ రావడంతో షాక్‌కు గురయ్యాడు ఓ వినియోగదారుడు. వెంటనే దానికి సంబంధించిన ఫొటో తీసి ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. zckukatpally, GHMCOnline హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇంకేముంది..వెంటనే మున్సిపల్ అధికారులు స్ప�

    ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ

    December 19, 2019 / 01:39 PM IST

    దేశరాజధానిలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హోరెత్తడంతో ఢిల్లీలో 144 సెక్షన్‌ విధించడం, 20 మెట్రో స్టేషన్లను మూసివేసిన నేపథ్యంలో దేశంలో బీజేపీ పాలన స�

10TV Telugu News