Home » imposes
దేశీయ మార్కెట్ లో భారీగా పెరిగిపోతున్న వంట నూనె మరియు నూనె గింజల ధరలను తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మరోసారి కరోనా కేసులు పెరగటంతో అస్సాం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని విధించింది.
వర్చువల్ విచారణలో పాల్గొన్న ఓ లాయర్ బనియన్ వేసుకుని షర్టు వేసుకోకుండానే వాదనలో పాల్గొన్నారు. మరొక లాయర్ ఫేస్ ప్యాక్ వేసుకుని న్యాయమూర్తి ముందు దర్శనమిచ్చారు. మరోలాయర్ స్కూటర్ మీద వెళుతూ వాదనలు వినిపించారు. ఇలా నిబద్ధత లేకుండా వ్యవహరిస్తు�
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలు ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు.
Kshatriya Panchayat : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అంతేగాకుండా..నేరాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా..అబ్బాయిలు, అమ్మాయిల డ్రెస్ విషయంలో కొత్త నిబంధన విధించింది ఓ పంచాయతీ. అమ్మాయిలు జీన్స్ ధరించవద్దని క్షత్రియ పంచాయతీ తీర్మ�
పరిస్థితి అదుపులోకి రాకపోతే..ముంబైలో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సర్కార్ సిద్ధమౌతోంది. అయితే..ఈసారి పాక్షికంగా విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Maharashtra imposes night curfew మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో డిసెంబర్-22 నుంచి జనవరి-5వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం(డిసెంబర్-21,2020)ఉద్దవ్ సర్కార్ ప్రకటించింది. 15 రోజుల పాటు రాత్రి 11 గంటల నుం�
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కరోనిల్..రిజిస్టర్డ్ బ్రాండ్ నేమ్ పతంజలి ఎలా వాడుకుంటుందని ప్రశ్నించింది. కరోనిన్ పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అంతేగాకుండా..కరోనా వై
భారతదేశంలో లాక్ డౌన్ మళ్లీ కొనసాగిస్తారా ? మే 03వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందానే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ కట్టడి చేయాలంటే ఎలాంటి పద్ధతులను అవలింబిస్తుందనేది తెలియరావడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ �
హైదరాబాద్ ప్రత్యేక కోర్టు మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఇంకా అమల్లోకి రాని కొత్త మోటార్ వాహన చట్టాన్ని కోర్టు అమలు చేసింది. డ్రంకెన్ డ్రైవ్ లో