Improvement

    SCs and STs: ఎస్సీ, ఎస్టీల మానవాభివృద్ధి సూచీలో మెరుగుదల.. వెల్లడించిన కేంద్రం

    April 4, 2023 / 07:20 PM IST

    జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటాను ఊటంకిస్తూ శిశు మరణాల రేటు, పిల్లల మరణాల రేటు వంటి కీలక ఆరోగ్య సూచికల్లో కూడా గత కొన్ని దశాబ్దాలుగా పురోగతిని సాధించాయని కేంద్ర మంత్రి ఇందర్‌జిత్ సింగ్ పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీల్లో శిశుమరణాల రేటు 2016లో భ�

    AP Corona : 24 గంటల్లో 438 కేసులు, ఇద్దరు మృతి, కోలుకున్నది 589 మంది

    December 20, 2020 / 06:16 PM IST

    AP Corona Health Bulletin : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 64 వేల 236 శాంపిల్స్ పరీక్షించగా..438 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన

    ఉపశమనం కలిగించే విషయం: కరోనా నుంచి కోలుకుంటున్నవారే ఎక్కువ

    June 22, 2020 / 03:33 AM IST

    భారతదేశంలో కరోనావైరస్ కొత్త కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. లేటెస్ట్‌గా కరోనా సోకిన రోగుల సంఖ్య దేశంలో నాలుగు లక్షలు దాటింది. అయితే, ఈ రోగులలో సగానికి పైగా పూర్తిగా కోలుకోవడం ఉపశమనం కలిగించే విషయం. ఇప్పటివరకు దేశంలో మొత్తం 68 లక్షల మందికి పైగా కరో

    కేంద్రం గుడ్ న్యూస్: త్వరగా రికవరీ అవుతున్న COVID-19 పేషెంట్లు

    April 30, 2020 / 11:09 AM IST

    COVID-19 పేషెంట్లు రికవరీ శాతం పెరుగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 14రోజులుగా పరిశీలించిన డేటా ఆధారంగా 25.19శాతం మంది కరోనా పాజిటివ్ రోగులు కోలుకున్నారు. ట్రీట్‌మెంట్ పూర్తి అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్లు వివరాల ఆధారంగా దీనిని ప్�

10TV Telugu News