IMRAN KHAN

    కశ్మీర్ లో ఉగ్రదాడి: ముగ్గురు ఉగ్రవాదులు, జవాను మృతి

    September 28, 2019 / 11:43 AM IST

    భద్రతా సిబ్బందిపై గ్రనేడ్‌లతో రెండు ప్రాంతాల్లో దాడి చేశారు. గాందర్ పల్లిలోని ఓ నివాసంలో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో దళాలపై ముష్కరులు దాడి జరిపారు. ధీటుగా బదులిచ్చినప్పటికీ భారత

    రెచ్చిపోయిన ఉగ్రవాదులు : పౌరులు బందీ, ఆర్మీ కాన్వాయ్ పై దాడి

    September 28, 2019 / 10:50 AM IST

    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు అలజడి రేపుతున్నారు. ఉగ్రదాడులు, ఎన్ కౌంటర్లతో జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు

    ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు నిజం చేసే ప్రయత్నాలు : జమ్ముకశ్మీర్‌లో హైటెన్షన్‌

    September 28, 2019 / 10:41 AM IST

    జమ్ముకశ్మీర్‌లో హెటెన్షన్‌ నెలకొంది. పాక్‌ ఉగ్రమూకలు భారీ దాడులకు ప్లాన్‌ చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగం తర్వాత ఉగ్రమూకలు మరింత

    పాక్ ప్రధాని ఇమ్రాన్ విమానంలో సాంకేతిక లోపం

    September 28, 2019 / 08:17 AM IST

    సమావేశం ముగించుకుని తిరుగుప్రయాణమైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొద్ది గంటల్లోనే తిరిగి న్యూయార్క్‌కు చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ జరిగింది. క్షణాల్లో ప్రత్యేక విమానం పంపించి ఇమ్ర�

    మరో పుల్వామా దాడి..కర్ఫ్యూ తొలగిస్తే కశ్మీర్ లో రక్తపాతం: పాక్ ప్రధాని

    September 27, 2019 / 04:14 PM IST

    ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ �

    ‘పాకిస్తాన్ ముస్లింల విషయంలో ద్వంద వైఖరి వహిస్తోంది’

    September 27, 2019 / 03:05 PM IST

    కశ్మీర్‌లో ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు ఐక్యరాజ్యసమితిలో స్ట్రాంగ్ కౌంటర్ ఎదురైంది. పాకిస్తాన్‌కు పశ్చిమంగా ఉన్న చైనాలోని వీగర్‌ ముస్లింల పరిస్థితి మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్�

    అమెరికా చేరుకున్న ఇమ్రాన్ ఖాన్

    September 22, 2019 / 08:56 AM IST

    పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక విమానంలో అమెరికా చేరుకున్నారు. రెండ్రోజులుగా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఇమ్రాన్.. సౌదీ అరేబియా రాకుమారుడైన మొహమ్మద్ బిన్ సల్మాన్ విమానంలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్లారు. సౌదీ రాకుమారుడే స�

    ప్రపంచం భారత్‌ను నమ్ముతుంది.. పాకిస్తాన్‌ను కాదు

    September 13, 2019 / 09:23 AM IST

    కశ్మీర్ విషయంలో ప్రపంచమంతా భారత్‌నే నమ్ముతుంది కానీ, పాకిస్తాన్ ను కాదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా తెలిపాడు. కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్‌ చేసిన కృషి ఎవ్వరికీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మ�

    ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు : ఉగ్రవాదులకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం..డబ్బులు అమెరికా ఇచ్చింది

    September 13, 2019 / 05:04 AM IST

    ఉగ్రవాదులను పెంచి పోషించి పాక్,అమెరికానే అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. ఒక‌ప్పుడు ఉగ్ర సంస్థ  ముజాహిద్దీన్‌ ను పెంచి పోషించిన అమెరికానే ఇప్పుడు దాన్ని త‌ప్పుప‌డుతోంద‌ని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 1980ల్లో  ఆఫ్ఘ‌నిస్తాన్‌ను సోవి�

    భారత్‌తో యుద్ధాన్ని మేం మొదలుపెట్టం: పాక్ ప్రధాని

    September 3, 2019 / 02:38 AM IST

    కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాక్‌ల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. మోడీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గమని యుద్ధానికైనా సిద్ధమేనంటూ కాలుదువ్వుతుంటే పాక్ పీఎం సంయమనం పాటించాలని చెప్పుకొస్తున్నాడు. ఆర్టికల్ 370రద్దు తర

10TV Telugu News