IMRAN KHAN

    మళ్ళీ మాట మార్చిన పాకిస్తాన్

    October 31, 2020 / 11:20 AM IST

    https://youtu.be/2ikuNFs7rfE

    Fact Check : భారత్‌లో #Karachi ట్రెండింగ్.. పాక్ నిరసన ర్యాలీలో ఇండియా ఫ్లాగ్ వైరల్!

    October 23, 2020 / 07:38 PM IST

    Karachi Trends In India : ప్రముఖ సోషల్ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌ ఇండియాలో కరాచీ (#Karachi) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాక్ సిటీలోని కరాచీలో భారీ సంఖ్యలో ర్యాలీలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ నిరసన ర్యాలీల్ల�

    ఇస్లాంకు వ్యతిరేకమంటూ ప్రధాని నాటిన మొక్కలు పీకేస్తున్నారు

    August 10, 2020 / 10:04 PM IST

    పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదివారం దేశంలోనే అతిపెద్ద ట్రీ ప్లాంటేషన్ ప్రచారం మొదలుపెట్టారు. అయితే నేలలో నాటిన మొక్కలను కొందరు యువకులు పీకేస్తున్న వీడియో వైరల్ అయింది. ఎందుకంటే ఇది ఇస్లామిజానికి విరుద్ధం అని వారి ఉద్దేశ్యమట. ఈ వ�

    పాక్ ప్రధాని ఆరోపణలపై స్పందించిన భారత్

    April 20, 2020 / 07:30 AM IST

    అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్న తరుణంలో వారందరికీ ఆదర్శంగా నిలిచేలా కరోనాను కట్టడి చేస్తున్న భారత్ పై పాక్ విషం చిమ్ముతూనే ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తూ తన నీచ స్వభావాన్ని మరోసారి పా�

    Facebook, Twitterలపై కన్ను.. పాక్ ముందు జాగ్రత్త

    February 14, 2020 / 04:48 AM IST

    పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో సోషల్ మీడియా కంపెనీలన్నీ చట్ట వ్యతిరేకపరమైన కంటెంట్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. రూల్స్ ప్రకారం.. కంపెనీలు అలాంటి అకౌంట్లను బ్లాక్ చేయాలని నిర్ణయించారు. మీడియా సెన్స�

    దావోస్ పర్యటన ఖర్చుకు ప్రభుత్వానికి సంబంధం లేదు: పాక్ పీఎం

    January 26, 2020 / 01:55 AM IST

    దావోస్ సభకువెళ్లేందుకు పాక్ ప్రధానికి తన స్నేహితులు సాయం చేశారని ఆయనే స్వయంగా చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు ఖర్చులు ప్రభుత్వం భరించలేని పక్షంలో స్నేహితులైన వ్యాపారవేత్తలు షెహగల్‌, ఇమ్రాన్‌ చౌదరి ఆ ఖర్చులు కేటాయించినట�

    ఇది నిజమే : భారత్ కు ఇమ్రాన్ ఖాన్..మోడీతో సమావేశం

    January 16, 2020 / 12:30 PM IST

    పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ త్వరలో భారత్ కు రాబోతున్నారా? భారత ప్రభుత్వం ఆయనను ఆహ్వానించనుందా? భారత ప్రధాని మోడీతో ఇమ్రాన్ సమావేశం కానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి. ఈ ఏడాది ఢిల్లీలో షాంఘై కోఆపరే�

    పాక్ ప్రధానికి భారత‌ ఆహ్వానం

    January 15, 2020 / 04:18 AM IST

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారత్ ఆహ్వానం పలకనుంది. షాంగాయ్ కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) వార్షిక సమావేశంలో భాగంగా ప్రభుత్వాధినేతల సదస్సు జరగనుంది. దీనికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరవ్వాలని ఆయనను కోరనున్నట్లు అధికారులు తెలిపారు. తుది నిర్

    మోడీ-ఇమ్రాన్‌ని అడిగి తెలుసుకోండి: గంగూలీ

    October 17, 2019 / 10:02 AM IST

    బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కాబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రెసిడెంట్ పదవి చేపట్టకపోయినా దాదాపు ఖరారు అయిపోవడంతో అతనిని ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్-పాక�

    ఉగ్రవాదం నాశనం చేస్తామంటే మా ఆర్మీని పంపిస్తాం

    October 13, 2019 / 02:30 PM IST

    ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి కశ్మీర్ విషయంలో చిచ్చు రగులుతూనే ఉంది. పాక్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచేందుకు సిద్ధంగా ఉంటే తాము భారత ఆర్మీని  పంపేంద�

10TV Telugu News