IMRAN KHAN

    సైన్యం చేతిలో ఇమ్రాన్ కీలుబొమ్మ…యూఎస్ రిపోర్ట్

    August 29, 2019 / 02:52 PM IST

    పాకిస్తాన్ లో పెత్తనమంతా సైన్యానిదేనని అమెరికా కాంగ్రెస్‌ నివేదిక సీఆర్‌ఎస్‌ తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నా.. అదంతా మేడిపండు ప్రజాస్వామ్యమేనని తెలిపింది. సీఆర్‌ఎస్‌ అనేది అమెరికాకు చెందిన స్వతంత్ర పరిశోధనా విభాగం. చట్టసభ్య

    అయితే ఏంటీ : కరెంట్ బిల్లు కట్టలేదని ప్రధానికి నోటీస్

    August 29, 2019 / 05:30 AM IST

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ ఇచ్చింది విద్యుత్ సరఫరా కంపెనీ. సాక్షాత్తు దేశ ప్రధాని ఆఫీస్ కు పవర్ కట్ చేస్తామంటూ నోటీస్ పంపించింది. ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ జారీ చేసిన నోటీస్.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ప�

    యుద్ధ మేఘాలు…పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం

    August 28, 2019 / 04:24 PM IST

    ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ  లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దుచేసినప్పటి నుంచి భారత్ తో యుధ్దం వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తున్న పాకిస్తాన్ త్వరలో క్షిపణి పరీక్షలు నిర్వహించనుంది. అందుకు తగ్గట్టు�

    ఇమ్రాన్ కీలక నిర్ణయం…భారత్ కు పాక్ దారులు బంద్

    August 28, 2019 / 02:42 AM IST

    ఇకపై భారత విమానాలు తమ గగనతలం మీదుగా వేరే దేశానికి వెళ్లకుండా చూడాలని పాక్ భావిస్తోంది. భారత విమానాలు వెళ్లకుండా  తమ గగనతల మార్గాలను పూర్తిగా మూసివేసే అంశాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిశీలిస్తున్నారని,దీనికి సంబంధించిన చట్టపరమైన విధివిధా

    మూసూద్ పై చర్యలకు ఆదేశించిన పాక్

    May 3, 2019 / 04:14 AM IST

    భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్  ఉగ్రసంస్థ చీఫ్ మసూద్‌ అజహర్‌ ను బుధవారం(మే-1,2019) గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సందర్భంగా అతడిపై పాకిస్థాన్‌ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ప్రకారం మసూద్ ఆస్తులన�

    పాకిస్తాన్ అధికారికంగా బీజేపీతో కలిసింది

    April 10, 2019 / 11:23 AM IST

    భారత్ లో బీజేపీ మరోసారి విజయం సాధించి మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పాక్ అధ్యక్ష్యుడు ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి.

    మోడీ మళ్లీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం

    April 10, 2019 / 07:34 AM IST

    నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

    అందరూ సేఫ్.. నేనూ బతికే ఉన్నాను: జైషే చీఫ్ మసూద్

    March 16, 2019 / 01:43 PM IST

    జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఐఎఎఫ్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు ఎవరూ చనిపోలేదని. ఎలాంటి నష్టం జరుగలేదని జైషే సంస్థ వెల్లడించింది. మసూద్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అంటూ జేఏఈ కొట్టిపారేసింది

    అందరికీ తెలిసిందేగా : నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిని కానన్న ఇమ్రాన్

    March 4, 2019 / 08:59 AM IST

    ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోవడానికి తాను అర్హుడిని కాదన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించే వాళ్లు ఎవరైనా సరే తప్పకుండా ఈ బహుమతికి అర్హులేనని అన్నారు. తప్పనిసరిగా కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణం

    అభినందన్ ను అప్పగిస్తున్నందుకు:ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట

    March 1, 2019 / 09:48 AM IST

    పాకిస్థాన్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు  నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్థాన్ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. భారత పైలెట్ కమాండర్ అభినందన్ విడుదలకు ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోవటం చాలా గొప్ప విషయమనీ..భారత్ తో శాంతిని కోరుకుంటు అభినందన్ కు

10TV Telugu News