in india

    H3N2 Virus: దడ పుట్టిస్తున్న కొత్త వైరస్

    March 8, 2023 / 08:11 PM IST

    దడ పుట్టిస్తున్న కొత్త వైరస్

    మద్యం తాగడంలో అస్సోం మహిళలే టాప్ : కేంద్ర సర్వేలో తేలిన నిజం

    October 29, 2020 / 03:00 PM IST

    Assam womens alcohol drinking : మద్యం తాగటంలో అస్సోం మహిళలు టాప్ లో ఉన్నారట. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని మహిళలతో పోలిస్తే అస్సోంలోని మహిళే ఎక్కువగా మద్యం తాగుతున్నట్లుగా ఓ సర్వేలో తేలింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అసోంలో మద్యం తాగుతున్న మహిళలు ఎక్కువని

    ఆత్మహత్యలు చేసుకునేవారిలో పురుషులే ఎక్కువ : NCRB

    September 2, 2020 / 02:50 PM IST

    భారతదేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అత్యధికమని జాతీయ నేర గణాంక విభాగం (NCRB)వెల్లడించింది. 2019లో రోజుకు 381 మంది చేసుకుంటున్నారు. వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. 2019లో 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2018తో పోలిస్తే ఇది

    ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్.. రెండో స్థానంలో కర్ణాటక : NCRB

    September 2, 2020 / 01:43 PM IST

    దేశంలో ఆత్మహత్యల సంఘటనలపై జాతీయ నేర గణాంక విభాగం (ఎన్​సీఆర్​బీ) గణాంకాల రిపోర్టును వెల్లడించింది. 2019 సంవత్సరంలో గతేడాది కంటే ఎక్కువ ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. సగటున రోజుకు 381 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపింది. 2019 ఏడ

    amazon కొత్త సర్వీస్ : ఆన్ లైన్ లో అమెజాన్ ఫార్మసీ

    August 15, 2020 / 12:21 PM IST

    amazon..ఈ ఆన్ లైన్ మార్కెట్ లో దొరకని వస్తువంటూ లేదు. పిన్నీసునుంచి పీపీఈ కిట్ల వరకూ అన్ని అందుబాటులో లభిస్తాయి. ఇంటిలో కూర్చుని ఒక్క క్లిక్ చేస్తే చాలా నట్టింటిలో వాలిపోతాయి మీకు అవసరమైన వస్తువు. ఒక్కమాటలో చెప్పాలంటే భూమిమీద ఉండే అన్నీ amazon దొరకే�

    చైనా ఫుడ్ ను బహిష్కరించాలి..ఆ రెస్టారెంట్లను బ్యాన్ చేయాలి : కేంద్రమంత్రి పిలుపు

    June 19, 2020 / 07:54 AM IST

    చైనీస్ ఫుడ్‌ని అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. ప్రజలు చైనీస్ ఫుడ్‌ని పూర్తిగా బహిష్కరించాలని అయన పిలుపునిచ్చారు. ఇండియా-చైనా సరిహద్దు వివాదంలో గాల్వాన్ లోయలో ఇండియా సైనికులపై చైనా జరిపిన మ�

    భారత్‌లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు, 3,967 కేసులు నమోదు

    May 15, 2020 / 05:27 AM IST

    భారత్‌లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు సంభవించగా.. 3,967 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా కోరలు అంతకంతకూ పెరుగుతూ ప్రాణాలను తీసేస్తోంది. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉంటున్నా కరోనా కాటుకు ప్రజలు �

10TV Telugu News