Home » in india
దడ పుట్టిస్తున్న కొత్త వైరస్
Assam womens alcohol drinking : మద్యం తాగటంలో అస్సోం మహిళలు టాప్ లో ఉన్నారట. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని మహిళలతో పోలిస్తే అస్సోంలోని మహిళే ఎక్కువగా మద్యం తాగుతున్నట్లుగా ఓ సర్వేలో తేలింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అసోంలో మద్యం తాగుతున్న మహిళలు ఎక్కువని
భారతదేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అత్యధికమని జాతీయ నేర గణాంక విభాగం (NCRB)వెల్లడించింది. 2019లో రోజుకు 381 మంది చేసుకుంటున్నారు. వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. 2019లో 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2018తో పోలిస్తే ఇది
దేశంలో ఆత్మహత్యల సంఘటనలపై జాతీయ నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ) గణాంకాల రిపోర్టును వెల్లడించింది. 2019 సంవత్సరంలో గతేడాది కంటే ఎక్కువ ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. సగటున రోజుకు 381 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపింది. 2019 ఏడ
amazon..ఈ ఆన్ లైన్ మార్కెట్ లో దొరకని వస్తువంటూ లేదు. పిన్నీసునుంచి పీపీఈ కిట్ల వరకూ అన్ని అందుబాటులో లభిస్తాయి. ఇంటిలో కూర్చుని ఒక్క క్లిక్ చేస్తే చాలా నట్టింటిలో వాలిపోతాయి మీకు అవసరమైన వస్తువు. ఒక్కమాటలో చెప్పాలంటే భూమిమీద ఉండే అన్నీ amazon దొరకే�
చైనీస్ ఫుడ్ని అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. ప్రజలు చైనీస్ ఫుడ్ని పూర్తిగా బహిష్కరించాలని అయన పిలుపునిచ్చారు. ఇండియా-చైనా సరిహద్దు వివాదంలో గాల్వాన్ లోయలో ఇండియా సైనికులపై చైనా జరిపిన మ�
భారత్లో 24 గంటల్లో 100 కరోనా మరణాలు సంభవించగా.. 3,967 కేసులు నమోదయ్యాయి. భారత్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా కోరలు అంతకంతకూ పెరుగుతూ ప్రాణాలను తీసేస్తోంది. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉంటున్నా కరోనా కాటుకు ప్రజలు �