Home » In Karur District
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ పోలీసు సబ్ఇన్స్పెక్టర్ను మేకల దొంగలు హత్య చేసిన ఘటన మరువక ముందే మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ను వాహానంతో ఢీ కొట్టి హతమార్చిన ఘటన
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. రాయలూరులో చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ముగ్గురు చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సెల్ ఫోన్ కిల్ బాంబుగా మారి ముగ్గురి ప్రాణాలు తీసిన ఘటనతో స్థానికంగా వ�