in Pennarivar

    పెన్నానదిలో కరోనా మృతదేహాలు ఖననం : నెల్లూరు జిల్లాలో దారుణం

    July 10, 2020 / 10:45 AM IST

    కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలు ఖననం చేసే విషయంలో పలు దారుణాలు జరుగుతున్నాయి. కరోనా మృతదేహాలను గుంతల్లో పడేయటం..పొల్లాల్లో ఊడ్చుకెళ్లటం వంటివి చూశాం. ఇప్పుడు ఏపీలోని నెల్లూరుజిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారికి గుర

10TV Telugu News