ఢిల్లీ: లోక్సభతో పాటు 4 రాష్ర్టాలు… ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఆదివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చెయ్యనుంది. ఎన్నికల పోలింగ్ ఏప్రిల్, మే నెలల్లో 7 లేదా 8 విడతల్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్సభ
తెలంగాణ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నిజం చేస్తుంది. బండల నాగాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలతో ఈ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. నాగాపూర్లో గత ఏడాద