బిహార్లో ఒక బ్రిడ్జి ప్రారంభం కూడా కాకుండానే కూలిపోయింది. 206 మీటర్ల పొడవు కలిగిన ఈ బ్రిడ్జి కోసం రూ.13 కోట్లు వెచ్చించారు. 2017లోనూ పూర్తైంది ఈ బ్రిడ్జి. వివిధ కారణలతో ఇంతకాలం ప్రారంభం కాలేదు.
ఏపీలోని విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని CJI జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ప్రసగిస్తూ..న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే..ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం జరుగుతుందని కాబట్టి ప్రజలకు న్యాయం సత్వరమే అందేలా చూడాలని సీ
ఓ బర్రె రిబ్బన్ కట్ చేసి బస్టాండ్ ను ప్రారంభించింది. అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఒకే హెలికాప్టర్ లో పీఎం మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్ బిశ్వభూషన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరం బయలుదేరారు.
విగ్రహం ఏర్పాటు చేసే పరిసర ప్రాంతాల్లో అధికారులు సుందరీకరణ పనులు చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలను క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
వ్యవస్థలను చక్కబెట్టుకోలేని వారు కోర్టులను తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇటీవల కోర్టు తీర్పులపై కొందరు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. తీర్పులను తప్పుపట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు.
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మించనున్నారు.
ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్, ఇక్రిసాట్కి రానుండగా.. ఈ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు పార్థసారథి, కైలే అనిల్లకు కూడా ఆస్పత్రి నిర్వాహకులు ఆహ్వనం పంపారు. అయితే.. బ్రదర్ అనిల్ ముఖ్య అతిథి కావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు రాలేదంటూ ప్రచారం జరుగుతోంది.