Home » including
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఖంద్వా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారయత్నం జరిగింది. బాలుడి తాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
attempted rape case of a pharmacy student : హైదరాబాద్ నగర శివార్లలో ఫార్మసీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నలుగురు నిందితులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్తో సహా నలుగురు నిందితులను అదుపులోక
Salesforce working from home forever : కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. వర్క్ విషయంలో మూడు ఆప్షన్లు ముందుంచింది. అందులో..ప్రధానంగా.శాశ్వతంగా ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చనే ఆప్షన్ ఉండడం హాట్ టాపిక్ అయ్యింది. తమ ఉద్యోగుల బాగు కోసమే…కొత్త పని మార్గాలను అం�
Dharani Portal Launch At Muduchintalapalli Village : తెలంగాణ రెవెన్యూ చరిత్రలోనే నూతన అధ్యాయమైన ధరణి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్ను సీఎం క
Many benefits with Telangana Dharani Portal : ధరణి అందుబాటులోకి వస్తే.. ఇకపై మోసాలకు ఆస్కారమే ఉండదు.. గందరగోళం అనే మాటే వినపడదు.. పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్ బుకింగ్.. వెరిఫికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు..అంతా ఆన్లైన్లోనే.. ప్రతి అంగుళం భద్రంగా నిక్షిప్తం
తల్లి తన బిడ్డలను నవమాసాలు మోసి, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి తల్లి తన పిల్లల భవిష్యత్తుకు కోసం తన సర్వాన్ని త్యాగం చేయటానికి సిద్ధం పడుతుంది. వారి కోసం ఎలాంటి బాధనైన భరిస్తుంది. తన పిల్లల కంటే తనకు ఏది ముఖ్యమైనది కాదునుకుంటుంది. �
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ బీపాస్ బిల్లు Telangana State Building Permissions Approval and Self Certification System (TS-bPASS) కు శాసనసభ ఆమోదం తెలిపింది. టీఎస్ బీపాస్ చట్టం వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల పర�
తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షల తేదీల వివరాలను విద్యా మండలి ఖరారు చేసంది. ఎంసెట్, ఇంజినీరింగ్, ఈసెట్ తో పాటు పాలిసెట్ తేదీలను ఈ నెల 10న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో అధికారులు నిర్ణయించారు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జ�
అవును మీరు వింటున్నది నిజమే. కుక్క కొనుగోలు చేయడానికి వచ్చిన వారి మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారిపోయింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కరోనా ఒకవైపు విజృంభిస్తూ పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారు..నిబంధనలు అతిక్రమించి..బయటకు వచ్చి..ఇతరులకు వైరస్ సోకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి ఐదుగురికి వైరస్ సోకే విధంగా ప్రవర్తించాడు. అ