Home » income
ఆదాయమే టార్గెట్ !
రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పాలనను పరుగులు పెట్టించి, తన మార్క్ను చూపించాలని భావిస్తున్న సీఎం రేవంత్..అందుకు కావాల్సిన నిధులపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించే పేదరిక నిర్మూలన కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుంది. సమాజం వల్ల బాగుపడిన వాళ్లు తమ ఊరిలో ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునేలా కార్యక్రమాలు చేపడతాం.
కార్పొరేట్ వ్యవహారాల శాఖ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను స్వీకరించిన తర్వాత, ఈడీ ఈ కేసుపై విచారణను ప్రారంభించింది. ఈడీ విచారణలో సంస్థపై ఉన్న ఆరోపణలు అన్నీ నిజమైనవేనని తేలింది. అలాగే సంస్థ డైరెక్టర్లు ఇచ్చిన అడ్రస్లు కూడా తప్పని తెలిసింది.
ఒక దేశం కానీ.. లేదంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పాలి అంటే తలసరి ఆదాయమే ప్రామాణిక. తలసరి ఆదాయం పెరుగుతుందంటే దేశ ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అర్ధం.
గోరింటాకు వినియోగం పెరగటంతో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా గోరింటాకు సాగు ఉంది. గోరింటాకు పంట అదిక ఉష్ణోగ్రతను తట్టుకోవడమే కాకుండా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. విత్తనాల ద్వారా లేదా �
దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుంది. కరోనా నిబంధనలు తొలగిపోవడంతో కార్యకలాపాలు పెరిగాయి. దీంతో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరిగింది ఖజానాకు ఆదాయం చేరింది.
నీటి కుంటల ద్వారా నీటి ఎద్దడి తగ్గటంతోపాటు, భూగర్భజలాలు బాగా పెరిగాయి. నీటి కుంటల్లో చేపలను పెంచటం వల్ల వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి. చేపల విసర్జించే వ్యర్ధాలతో కూ
కషాయాలతోనే చీడపీడలు నివారించుకోవటం వల్ల పెట్టుబడి ఖర్చులు చాలా తక్కువని రైతు వెంకట్ రెడ్డి చెబుతున్నారు. దిగుబడికూడా అధికంగా ఉండటంతో పాటు మార్కెట్లో మంచి రేటు
ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం ఏడు పదుల వయసున్న ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధిలో పరుగులు తీస్తోందని ప్రభుత్వం చెబుతోంది.