Income Tax database

    PM-KISAN Scheme : 42 లక్షల పీఎం కిసాన్ రైతులకు కేంద్రం షాక్!

    July 20, 2021 / 05:17 PM IST

    పీఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పీఎం-కిసాన్ స్కీమ్ కింద 42 లక్షలకు పైగా అనర్హులైన రైతులకు బదిలీ అయిన సుమారు రూ.3వేల కోట్లను కేంద్రం రికవరీ చేస్తున్నట్లు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది.

10TV Telugu News