Home » inconvenience
ఎప్పుడూ ట్విటర్లో, పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా ఉండే కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కదలలేని స్థితిలో మంచంపై కనిపించారు. శుక్రవారం తన ట్విటర్ ఖాతా వేదికగా శశిథరూర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటోలను షేర్ చ�
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సర్వీసులు నిలిచిపోయాయి. గురువారం (నవంబర్ 28, 2019) రాత్రి 7.30 గంటల ప్రాంతం నుంచి ఫేస్ బుక్ సర్వీసులు నిలిచిపోయినట్టు ఓ రిపోర్టు తెలిపింది. చాలామంది యూజర్లు తమ ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ కాలేక పోతున్నమంటూ ఫిర్యా�