Home » Increased
బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడంతో ప్రపంచవ్యాప్తంతోపాటు మన దేశంలోనూ బియ్యం ధరలు అనూహ్యంగా పెరిగాయి. బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద ప్రజలు బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనలేక సతమతమవుతున్నార�
గత సంవత్సర కాలంలో, భారతీయ శ్రామిక శక్తిలో 43% మంది తమ కార్యాలయాల్లో ఏఐ వినియోగాన్ని పెంచారని ఈ నివేదిక తెలిపింది. ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్నైనా నేర్చుకుంటామని చెప్తున్నారు
మహమ్మారి ప్రారంభం నుంచి ఈ సేవలను ఎక్కువ మంది కోరుతున్నారు. ప్రీమియం ఆప్షనల్ సేవలు అయినటువంటి వీసా ఎట్ డోర్ స్టెప్ (వీఏటీడీ) వంటివి యాత్రికులు తమ వీసా అనుభవాలను తాము కోరుకునే ప్రాంతాలలో పొందే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవలకు 2022లో రెండు రెట్ల
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పెరిగితే భారీగా పెరగడం తగ్గితే భారీగా తగ్గడం పసిడి ట్రెండ్ గా మారిపోయింది. గత వారం తరుగుదల నమోదు చేసిన బంగారం మళ్లీ నాలుగు రోజులుగా పెరుగుదల నమోదు చేస్తోంది.
ట్విటర్ లో యూజర్లకు కొత్తగా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ట్వీట్ లో అక్షరాల పరిమితిని త్వరలో 10వేలకు పెంచుతున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో యూజర్లు ఒకే ట్వీట్ లో ఎక్కువ టెక్స్ట్ రాయవచ్చు.
ఈ సవరించిన ధరలతో 500 మిల్లీ లీటర్ల ఏ2 గేదె పాల ప్యాకెట్ ధర 52 రూపాయలు కాగా, స్కిమ్ పాల ధర 32 రూపాయలుగా ఉంటుంది. ఇక ఏ2 డబుల్ టోన్డ్ గేదె పాల ధర 42 రూపాయలుగా ఉండనుంది. అయితే ఏ2 దేశీ ఆవు పాల ధరలో మాత్రం మార్పులు చేయలేదు. గతంలో ఉన్నట్లుగానే అర లీటరుకు 75 రూప
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఝలక్ ఇచ్చింది. వసతుల పేరుతో భక్తులపై భారీగా వడ్డింపులకు తెర తీసింది. ఆధుణీకరణ పనులు చేపట్టిన అనంతరం ఇటీవల తెరిచిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెంచింది.
ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచింది. గ్యాస్ సిలిండర్ పై రూ.25 వడ్డించింది.
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచనున్నారు. ఐటీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-2024 బడ్జెట్ లో రూ.5లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్రంలో డిసెంబర్ 13 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ను వినియోగించినట్లు అధికారులు పేర్కొన్నారు.