-
Home » increases
increases
Life Span : ఆయుష్షు పెంచే జన్యువు.. పదేళ్లకు పెంపు!
January 28, 2023 / 12:29 PM ISTమామూలుగా మన ఆయుష్షు మన చేతుల్లో ఉండదు. కానీ, ఇప్పుడు మనిషి ఆయుష్షును పెంచుకోవచ్చు. తాజాగా బ్రిటన్ లోని బ్రిస్టల్ యూనివర్సిటీ, ఇటీలిలోని మల్టీమెడికా గ్రూప్ పరిశోధకులు ఆ రహస్యాన్ని ఛేదించారు.
Himachal Pradesh: ఎన్నికల్లో గెలిచి నెలైనా కాలేదు. అప్పుడే మాట తప్పిన కాంగ్రెస్
January 8, 2023 / 08:51 PM ISTబీజీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. అందులో ముఖ్యంగా ధరల పెంపు.. నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి వాటిని కాంగ్రెస్ తరుచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు…
ఎత్తు పెరిగేందుకు ఆపరేషన్..
January 21, 2021 / 11:54 AM ISTlimb-lengthening surgery : అందరిలాగా తాము అంత ఎత్తుగా లేమని కొంతమంది బాధ పడుతుంటారు. కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని అనుకుంటారు. ఇందుకు ప్రయోగాలు కూడా చేస్తారు. ఇందుకు కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు.…
సంక్రాంతిపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ : హైదరాబాద్ లో మూడున్నర లక్షల కేజీల మటన్ అమ్మకాలు
January 15, 2021 / 02:30 PM ISTBird flu effect on Sankranthi : బర్డ్ఫ్లూ ప్రభావం చికెన్పై భారీగా పడింది. సంక్రాంతి సందర్భంగా గతంలో హైదరాబాద్లో భారీగా చికెన్ అమ్మకాలు జరిగేవి. కానీ ఈసారి బర్డ్ఫ్లూ భయాంతోళనలతో 80శాతం మంది…
పాటలు పాడటం, అరవడం ద్వారా Corona వ్యాప్తి
September 30, 2020 / 08:08 AM ISTvirginia tech university : పాటలు పాడటం, అరవడం ద్వారా కరోనా (Corona) వ్యాప్తి చెందుతుందనే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము, ముక్కు చీదడం, పాటలు…
ఫింగర్ -4 నుంచి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాకరణ…LAC వద్ద భారత్ హైఅలర్ట్
July 16, 2020 / 06:15 PM ISTచైనా ఇంకా జిత్తులమారి వేషాలు వేస్తూనే ఉంది. పాంగాంగ్ త్సో లోని ఫింగర్- 4 ప్రాంతం నుండి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాకరించింది. దీంతో భారత సైన్యం హై అలర్ట్ అయింది. లడక్ లోని…
ఏపీలో మరో రెండు: 365కి చేరిన కరోనా కేసులు
April 10, 2020 / 05:55 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కంగారు పెట్టేస్తుంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న, కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వేలాది మంది ఈ మహమ్మారికి దెబ్బకు ప్రాణాలు కోల్పోగా.. ఆంధ్రలో బాధితుల సంఖ్య 365కి చేరుకుంది. రాష్ట్రంలో గురువారం రాత్రి…
మహారాష్ట్రలో 690కి చేరిన కరోనా కేసులు…దేశంలో 20శాతం కేసులు ఇక్కడే
April 5, 2020 / 12:37 PM ISTమహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య కంటిన్యూస్ గా పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 690కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా…
రేషన్ కార్డు దారులకు గమనిక : EKYC గడువు పెంపు
August 23, 2019 / 02:58 AM ISTతెల్లరేషన్ కార్డులో EKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) అనుసంధానం గడువును పెంచారు. పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించినట్లు..సెక్రటరీ కోన శశిధర్…
ఖజానా ఫుల్ : 4 నెలల్లో 11 వేల కోట్ల మద్యం అమ్మకాలు
April 28, 2019 / 04:21 AM ISTతెలంగాణ రాష్ట్ర ఖజానాకు ప్రధాన వనరు ఏదీ అంటే..ఠక్కున ఎక్సైజ్ శాఖ అని చెబుతారు. అవును. ఈ శాఖ నుండే ఎక్కువ ఆదాయం వస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆబ్కారీ శాఖ టార్గెట్లు పెట్టుకుని దూసుకపోతోంది.…