Home » increases
మామూలుగా మన ఆయుష్షు మన చేతుల్లో ఉండదు. కానీ, ఇప్పుడు మనిషి ఆయుష్షును పెంచుకోవచ్చు. తాజాగా బ్రిటన్ లోని బ్రిస్టల్ యూనివర్సిటీ, ఇటీలిలోని మల్టీమెడికా గ్రూప్ పరిశోధకులు ఆ రహస్యాన్ని ఛేదించారు.
బీజీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. అందులో ముఖ్యంగా ధరల పెంపు.. నిత్యవసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి వాటిని కాంగ్రెస్ తరుచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి అ�
limb-lengthening surgery : అందరిలాగా తాము అంత ఎత్తుగా లేమని కొంతమంది బాధ పడుతుంటారు. కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని అనుకుంటారు. ఇందుకు ప్రయోగాలు కూడా చేస్తారు. ఇందుకు కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరికీ సాధ్యమౌతుంది..మరికొంతమందికి సాధ్యం కాకపోవచ్చ
Bird flu effect on Sankranthi : బర్డ్ఫ్లూ ప్రభావం చికెన్పై భారీగా పడింది. సంక్రాంతి సందర్భంగా గతంలో హైదరాబాద్లో భారీగా చికెన్ అమ్మకాలు జరిగేవి. కానీ ఈసారి బర్డ్ఫ్లూ భయాంతోళనలతో 80శాతం మంది చికెన్ కొనుగోలు చేయలేదని హైదరాబాద్ వ్యాపారులు చెబుతున్నారు. కిలో
virginia tech university : పాటలు పాడటం, అరవడం ద్వారా కరోనా (Corona) వ్యాప్తి చెందుతుందనే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము, ముక్కు చీదడం, పాటలు పాడటం, అరవడం,మాట్లాడడం, గాలి పీల్చుకోవడం, వదలడం వంటి చర్యల ద్వారా వివిధ సైజుల్లో త�
చైనా ఇంకా జిత్తులమారి వేషాలు వేస్తూనే ఉంది. పాంగాంగ్ త్సో లోని ఫింగర్- 4 ప్రాంతం నుండి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాకరించింది. దీంతో భారత సైన్యం హై అలర్ట్ అయింది. లడక్ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు రాబోయే ర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కంగారు పెట్టేస్తుంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న, కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వేలాది మంది ఈ మహమ్మారికి దెబ్బకు ప్రాణాలు కోల్పోగా.. ఆంధ్రలో బాధితుల సంఖ్య 365కి చేరుకుంది. రాష్ట్రంలో గురువారం రాత్రి 10 గం�
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య కంటిన్యూస్ గా పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 690కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశఆర్థిక రాజధాని
తెల్లరేషన్ కార్డులో EKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) అనుసంధానం గడువును పెంచారు. పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించినట్లు..సెక్రటరీ కోన శశిధర్ వెల్లడించారు. తొలుత ఆగస్టు 20 వరకు తుది గడువు విధ�
తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ప్రధాన వనరు ఏదీ అంటే..ఠక్కున ఎక్సైజ్ శాఖ అని చెబుతారు. అవును. ఈ శాఖ నుండే ఎక్కువ ఆదాయం వస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆబ్కారీ శాఖ టార్గెట్లు పెట్టుకుని దూసుకపోతోంది. ప్రజలను మద్యం మత్తులో ముంచుతోంది. ఈ శాఖకు ప్రస్తుతం